Category Uncategorized

ఆగస్ట్‌లోఅతి తక్కువ వర్షపాతం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌1 : ‌దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం  వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత…

ఉచితాలు వద్దంటూ కార్పొరేట్లకు మాఫీ

• పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా • బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌1: ‌పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడం ఉచితాలని అంటామా అని ప్రశ్నించారు. వేలకోట్ల మాఫీ లకు…

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:అమీన్ పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్  తుమ్మల పాండురంగా రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి…

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల ఎస్.ఆర్. కన్వెన్షన్…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాహయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామానికిచెందిన వానరాశి జంగయ్య మృతి చెందారు. విషయం  తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మృతుడి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ట్రస్టు ద్వారా రూ. 3వేల ఆర్థిక సహాయం రాజు ద్వార అందించారు. ఈ…

అభినవ దానకర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి మరోమాను తన గొప్ప మనసును చాటుకున్నారు.శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.యాదవ సంఘం నిర్మాణానికి 30…

టెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  సెప్టెంబర్ 15న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ…

హ్యాట్రిక్‌ కొడదాం : ఎమ్మెల్యే మాధవరం

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : బీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పాదయాత్ర నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. శుక్రవారం అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యం : వడ్డేపల్లి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 01 : ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని కలిగించడమే మేరా మాటి – మేరా దేశ్ లక్ష్యమని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మేరా మట్టి – మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సిద్దివినాయక, శ్రీ దుర్గామల్లేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి…