Category Uncategorized

తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ఆవిర్భావం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, విద్యా వంతులు  హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై ప్రజలను చైతన్య పరిచి, ప్రశ్నించే గొంతును  బలోపేతం చేసేందుకు ‘‘తెలంగాణ పీపుల్స్ ‌జాయంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ(టిపిజెఏసి)’’గా ఏర్పడ్డారు.…

కన్నుల పండువగా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. అత్యంత శోభాయమానంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ ఔన్నత్యాన్ని చాటుతూ తెలంగాణ ప్రగతికి అద్దం పట్టాయి. హెచ్‌ ఐసీసీ…

జన హృదయ నేత వైయస్‌ఆర్‌

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను ఒంటి చేత్తో దరికి చేర్చిన…

‌నేడు అంతరిక్షం లోకి.. ఆదిత్య ఎల్‌ 1 ‌ప్రయోగం!

ప్రస్తుత పరిస్థితులలో సూర్యుని దగ్గరకు అంతరిక్ష వాహనాన్ని పంపించలేము. ఎందుకంటే సూర్యుడు ఒక నక్షత్రము.ఈ విశ్వంలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు మాత్రమే. అందుకే సూర్యుని పరిస్థితిని అధ్యయనం చేస్తే ఇతర నక్షత్రాల గుట్టు కూడా తెలుసుకోవచ్చు. 1868లో ఆగస్టు 18న సూర్యగ్రహణం సందర్భంగా జూల్స్ ‌జాన్సన్‌ అనే…

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు

• మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో కమిటీ • ప్రత్యేక పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనే బిల్లు ఆమోదించే అవకాశం న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌జమిలి ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. ఒకే దేశం..ఒకే ఎన్నిక అంటూ ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం వినిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిపిన తరవాత చివరకు…

‌ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోదీ

• అత్యవసర పార్లమెంట్‌ ‌సమావేశాలపై అనుమానాలు • వరంగల్‌ ‌పర్యటనలో బిఆర్‌ఎస్‌ ‌నేత వినోద్‌ ‌కుమార్‌ రంగల్‌,‌సెప్టెంబర్‌1: ‌ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ ‌సమావేశాలు  ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘంఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతా యని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకు లు…

జమిలి ప్రయత్నాలపై విపక్షాల ఫైర్‌

•‌ కేంద్రం తీరును తప్పు పట్టిన పులువురు నేతలు • బిజెజి రాజకీయాలపై ఘాటు విమర్శలు ముంబై, సెప్టెంబర్‌1: ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపి స్తున్నా విపక్షాలు మాత్రం…

కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి మృతి

లక్నో,సెప్టెంబర్‌1 :  ‌కేంద్రమంత్రి కౌశల్‌ ‌కిషోర్‌ ఇం‌ట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్‌ ‌కిషోర్‌ ‌పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సపంలోగల ఠాకూర్‌ ‌గుంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బెగారియా గ్రామంలో గల మంత్రి నివాసంలో ఈ ఘటన…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌ ‌మోసపూరిత ప్రకటన

ముందుగా కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి అప్పుడే ప్రజలకు నమ్మిక కుదురుతుంది: కొప్పుల హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌1: ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌‌పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌విమర్శించారు. అదేదో వారు పాలిస్తున్న రాష్టాల్ల్రో అమలు చేసివుంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. అక్కడ చేయకుండా ఇక్కడ ప్రకటన…