తెలంగాణ పీపుల్స్ జాయంట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సామాజిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, విద్యా వంతులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ పాలనపై ప్రజలను చైతన్య పరిచి, ప్రశ్నించే గొంతును బలోపేతం చేసేందుకు ‘‘తెలంగాణ పీపుల్స్ జాయంట్ యాక్షన్ కమిటీ(టిపిజెఏసి)’’గా ఏర్పడ్డారు.…
