కాంగ్రెస్లో త్వరలోనే వైఎస్సార్టీపీ పార్టీ విలీనం
తెలంగాణలో కెసిఆర్ను గద్దె దించడమే లక్ష్యం డియా సమావేశంలో షర్మిల వెల్లడి హైదరాబాద్,సెప్టెంబర్2 :కాంగ్రెస్లో విలీనంపై వైస్సార్టీపీ చీఫ్ జా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు లోటస్ పాండులో డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తా. కేసీఆర్ను గద్దె దించడమే మా లక్ష్యం. కార్యకర్తలంతా బాగుండాలన్నదే నా ప్రయత్నం. సోనియాతో జరిగిన చర్చలను…
