రాష్ట్రంలో వ్యవసాయానికి ఆధునిక హంగులు
పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రోత్సాహం అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.…
