Category Uncategorized

రాష్ట్రంలో వ్యవసాయానికి ఆధునిక హంగులు

పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రోత్సాహం అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.…

నేడు రక్షాబంధన్‌ ‌పండుగ

18న వినాయక చవితి పండితపరిషత్తు నిర్ణయం హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ఈ ఏడాది రక్షా బంధన్‌ ‌పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..ఈ ఏడాది 30న బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన…

కోరుట్లపై గల్ఫ్ ‌నాయకుల ఆసక్తి

ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు నేతాజీ పార్టీ కోరుట్లలో గల్ఫ్ ‌వోటు బ్యాంకు 53,665   గల్ఫ్ ‌పాలిటిక్స్ – ‌విశ్లేషణ : జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గల్ఫ్ ‌దేశాలలో ఉన్న కార్మికులు, గల్ఫ్ ‌నుంచి వాపస్‌ ‌వొచ్చిన రిటనీలు, గ్రామాల్లో ఉన్న గల్ఫ్ ‌కార్మికుల కుటుంబీకులు మొత్తం…

నవ్యత వైపు నడక…

కొత్త వెలుగు వైపు ప్రయాణించడమే కవిత్వ లక్ష్యం. పాతను తుడిచి నవ్యమార్గం వైపు జాగ్రత్తగా వేసే ప్రతి అడుగూ అందరినీ ఆలోచింపజేస్తుంది. రసాత్మక భావ సమ్మేళనం జీవనమూలాలను స్పర్శిస్తూ సామాజికతను అందిపుచ్చుకుని మానవానుబంధాల ప్రాధాన్యతను వెల్లడిస్తూ నానీల తీరాన అన్న పేరుతో ఆలోచనాత్మకమైన నానీల సంపుటిని ఎన్‌ ‌లహరి వెలువరించారు. ఇది కవయిత్రి  లహరి వెలువరించిన…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌   ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్, అధికారులు డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా  మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి…

రక్షా బంధన్ కానుక వంట గ్యాస్ ధరల తగ్గింపు శుభ పరిణామంఅందెల శ్రీ రాములు యాదవ్

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు రక్షా బంధన్ కానుకగా  భారీగా వంట గ్యాస్ ధరలను తగ్గించడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును స్వాగతిస్తూ.. బుధవారం…

బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  పట్టణంలో తనదైన రీతిలో జోరుగా తన పార్టీ గుర్తు ప్రచారం చేశారు.కార్యక్రమంలో…