Category Uncategorized

జమిలి ప్రయత్నాలపై విపక్షాల ఫైర్‌

•‌ కేంద్రం తీరును తప్పు పట్టిన పులువురు నేతలు • బిజెజి రాజకీయాలపై ఘాటు విమర్శలు ముంబై, సెప్టెంబర్‌1: ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపి స్తున్నా విపక్షాలు మాత్రం…

కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి మృతి

లక్నో,సెప్టెంబర్‌1 :  ‌కేంద్రమంత్రి కౌశల్‌ ‌కిషోర్‌ ఇం‌ట్లో ఓ యువకుడు తలకు తూటా గాయంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పక్కన మంత్రి కుమారుడు వికాస్‌ ‌కిషోర్‌ ‌పేరుతో లైసెన్స్ ఉన్న తుపాకీ ఉంది. లక్నో నగరానికి సపంలోగల ఠాకూర్‌ ‌గుంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని బెగారియా గ్రామంలో గల మంత్రి నివాసంలో ఈ ఘటన…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌ ‌మోసపూరిత ప్రకటన

ముందుగా కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి అప్పుడే ప్రజలకు నమ్మిక కుదురుతుంది: కొప్పుల హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌1: ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌‌పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌విమర్శించారు. అదేదో వారు పాలిస్తున్న రాష్టాల్ల్రో అమలు చేసివుంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. అక్కడ చేయకుండా ఇక్కడ ప్రకటన…

ఆగస్ట్‌లోఅతి తక్కువ వర్షపాతం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌1 : ‌దేశంలో గడిచిన 122 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో నమోదైనంత అతి తక్కువ వర్షపాతం మరే ఏడాది ఆగస్టులోనూ నమోదు కాలేదని భారత వాతావరణం కేంద్రం  వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా కేవలం 162.70 మిల్లీ టర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం.. 1901 సంవత్సరం తర్వాత…

ఉచితాలు వద్దంటూ కార్పొరేట్లకు మాఫీ

• పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా • బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌1: ‌పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడం ఉచితాలని అంటామా అని ప్రశ్నించారు. వేలకోట్ల మాఫీ లకు…

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:అమీన్ పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్  తుమ్మల పాండురంగా రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి…

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల ఎస్.ఆర్. కన్వెన్షన్…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాహయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామానికిచెందిన వానరాశి జంగయ్య మృతి చెందారు. విషయం  తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మృతుడి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ట్రస్టు ద్వారా రూ. 3వేల ఆర్థిక సహాయం రాజు ద్వార అందించారు. ఈ…

అభినవ దానకర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దూసుకెళ్తున్న పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి మరోమాను తన గొప్ప మనసును చాటుకున్నారు.శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.యాదవ సంఘం నిర్మాణానికి 30…