Category Uncategorized

పేదింటి బిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ రావికంటి చెంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో పేదింటి బిడ్డ ధ్యాప నర్సింలు సుశీల కూతురు కళ్యాణి వివాహానికి పుస్తె మట్టెలు అందించి ఆశీర్వదిoచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నీరుపేద పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని, గ్రామ ప్రజలకు మరిన్ని సేవలు…

స్థానికులకు 10 శాతం ఇల్లు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఆయా గ్రామాల్లో నిర్మించిన ఇళ్లల్లో స్థానికులకు సైతం 10 శాతం కేటాయిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన…

విద్యార్థినిలు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి  

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రస్తుత సమాజంలో ఆత్మ రక్షణ కొరకు మార్షల్ ఆర్ట్ తప్పనిసరి నేర్చుకోవాలని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకుడు పత్య…

ఆటోనగర్ ఇసుక లారీ అడ్డ తొలగించాలి సమరంగ రెడ్డి

వనస్థలిపురం ప్రణతంత్ర సెప్టెంబర్ 2:హయత్ నగర్ డివిజన్, ఆటో నగర్లో ఇసుక లారీ అడ్డాను తొలగించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డితో కలిసి ధర్నానిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.2013 లో ఈస్ట్ కాలనీ వాసులు హ్యూమన్ రైట్స్ వారికి ఇసుక లారీ అడ్డా…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: పటాన్ చెరు నియోజకవర్గంలో కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని మతాల ప్రార్థన స్థలాల నిర్మాణాలకు, అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించతలబెట్టిన మల్లన్న స్వామి దేవాలయం, బీరప్ప స్వామి దేవాలయం…

పారదర్శకంగా డబల్ ఇండ్ల ఎంపిక

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 2:ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతగా 500 మందిని డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఈ రోజు లబ్ధిదారులకు ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయంలో మంజూరు అయిన వారికి ప్రతాప్ సింగారం వరకు వెళ్ళడానికి బస్…

వైఎస్ఆర్ చిరస్మరణీయుడు మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని..…

మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.  తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి…

రైతులకు ఉచితంగా లింగాకర్షక బట్టల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో  జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్…