Category Uncategorized

మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ  విప్లవం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో  సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…

గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం!

పల్లె సీమలే ప్రగతికి పట్టు కొమ్మలు అన్నాడు మహాత్మ… ఇది ముమ్మాటికీ నిజమే అయినా  ప్రగతికి నోచుకోని  పేదరికం లో మగ్గుతున్న పల్లెలెన్నో విద్యా, వైద్యం మరియు సామాజిక రుగ్మతులతో మగ్గుతున్న పల్లెలెన్నో ఉపాధి కరువై రాజకీయాలు మెరుగై  పల్లెల్లో పనికి  దొరకక పరాయి రాష్ట్రాలనుండి  (బీహార్‌ ఒరిస్సా) కూలీలను అరువుతెచ్చుకునే దుస్థితి… కానీ ఉన్న…

డిజిటల్‌ ‌విప్లవంతో ప్రమాదకర ఈ-వ్యర్థాల కాలుష్యం!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ ఏఐ ‌యుగం వరకు మానవాళి జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో విప్లవాత్మక పరిణామక్రమ సజీవ చరిత్రగా నిక్షిప్తమైంది. కుటుంబానికి రేడియో విలాసవంతమైన ఉపకరణమైన గతం నుంచి నేడు ప్రతి ఇంట్లో స్మార్ట్ ‌టివీ మోగుతోంది. ట్రంక్‌కాల్‌ ‌వసతి నుంచి ప్రతి చిట్టి పొట్టి చేతిల్లో కూడా స్మార్ట్…

కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!

కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న  పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి…

దిల్లీ ఐఐటి విద్యార్థి ఆత్మతహత్య

పరీక్షలో తప్పడంతో ఒత్తిడిలో ఘాతుకం న్యూదిల్లీ,సెప్టెంబర్‌2 :  ‌దిల్లీ ఐఐటీలో ఓ ఇంజినీరింగ్‌ ‌విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన హాస్టల్‌ ‌గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది.మ్యాథమెటిక్స్, ‌కంప్యూటింగ్‌లో బీటెక్‌ ‌చదువుతున్న బాధిత విద్యార్థి కొన్ని సబ్జెక్టులు తప్పాడు. దీంతో గత ఆరు నెలల నుంచి హాస్టల్‌లోనే…

హిమాచల్‌ ‌వరదనష్టం పదివేలకోట్లు

సిమ్లా,సెప్టెంబర్‌2: ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నష్టం పదివేల కోట్లుగా ఉంటుందని అంచనా. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు. అయితే,…

భారమైనా పేదల కోసం పథకాల కొనసాగింపు

హైదరాబాద్‌ ‌లో మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ గుర్తింపు 1012 కోట్లతో 11,700 డబుల్‌ ‌బెడ్‌ ‌రూంలు :  మంత్రి మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌2 : ‌సంక్షేమ పథకాల అమలు కోసం సీఎం కేసీఆర్‌ ఎం‌తటి భారమైన ముందుకు సాగుతున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. పటాన్‌…

భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త

జైపూర్‌,‌సెప్టెంబర్‌2 :  ‌రాజస్థాన్‌లో ఘాతుకం జరిగింది. సొంత భర్తే భార్యను నగగ్నంగా ఊరేగించాడు. ఓ గిరిజన మహిళ (21)ను తన భర్తే విపరీతంగా కొట్టి, ఆమెను వివస్త్రను చేసి ఊరిలో ఊరేగించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ ‌జిల్లాలో గురువారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భార్య వివాహేతర…

పాలమూరులో జాబ్‌ ‌మేలాకు భారీగా నిరుద్యోగులు

మహబూబ్‌నగర్‌,‌సెప్టెంబర్‌2 : ‌యువత సమయం వృధా చేయకుండా తమదైన రంగంలో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిరంతరాయంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో 105 కంపెనీలతో పదివేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు…