Category Uncategorized

గాలికి ఉచిత ఎరువుల హావి

రైతులకు ఇచ్చిన హావి•లన్నీ ఉత్తివే సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత ఎరువుల హావి• గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హావి•లలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు. కేసీఆర్‌ ‌మాట…

అట్టహాసంగా జి20 సదస్సు షురూ

ప్రారంభించిన ప్రధాని మోదీ మొరాకో భూకంప మృతులకు నివాళి జీ20 దేశాల కూటమిలో ఆఫ్రికన్‌ ‌యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 9 : ‌భారత్‌ ‌తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు దిల్లీ వేదికగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం…

విజయ భేరి సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

బీఆరెస్‌ ‌పతనం ఖాయమనే సభ జరగకుండా కుట్రలు విజ్ఞతను ప్రదర్శించాల్సిందిపోయి కుట్రలా? బీజేపీ, బీఆరెస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి తుక్కుగూడలో సభాస్థలి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 17న తుక్కుగూడాలో నిర్వహిచే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు…

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు, కవి కాళోజీ నారాయణ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ‌దాడులు

12 మందిపై కేసులు నమోదు 8 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో డ్రోన్లు, డాక్యుమెంట్‌లు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ‌శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్‌లో ఆగస్ట్ ‌నెలలో జరిగిన కేసుకు సంబంధించి పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు మరియు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా…

పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…

‌ప్రజల నీటి కష్టాలు తీర్చే ఎత్తిపోతల

‘పాలమూరు-రంగారెడ్డి’పై మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో…

తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక

38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు.  నేడు  ఐలమ్మ 38వ వర్ధంతి  సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…

కెసిఆర్‌ ‌దూరదృష్టితోనే రాష్ట్ర అభివృద్ధి

మౌలిక వసతుల కల్పనతోనే రియల్‌ ‌బూమ్‌ ‌నగర శాంతి భద్రతలకు ప్రభుత్వం పెద్దపీట ప్రాపర్టీ ఎక్స్‌పో సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్‌ ‌మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో…