Category Uncategorized

దుర్భర పరిస్థితులు దాచిపెట్టిన శిఖరాగ్ర సదస్సు

దిల్లీ లోని రోడ్లు రూపా ంతరం చెందాయి… ప్రతి సర్కిల్‌ను వాటర్‌ ఫౌంటై న్‌లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లు  వివిధ కళాత్మక శిల్పా లతో అలం కరించారు.అయితే, ఈ మేక్‌ఓవర్‌లో నగ రంలోని మురికివాడలు,  పేద లను పెద్ద ఆకుపచ్చ కర్టెన్‌ల వెనుక దాచి ఉం చారు. దిల్లీలోని వసంత్‌ విహార్‌ సమీపంలోని…

ఇం‌కా కొలిక్కిరాని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల పొత్తు ..

రానున్న ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతుంటే వామ పక్షాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. వొచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దాం అని చెప్పిన బిఆర్‌ఎస్‌ ఆఖరి నిమిషంలో చెయ్యి ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ ఇం‌త ఎదురుదెబ్బ కొడుతుందని ఊహించని వామపక్షాలకు దిక్కు తోచకుండా పోయింది. పైకీ గంభీరంగా  తాము ఒంటరి పోరాటం జంటగా (రెండు…

ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమం, అప్రజాస్వా మికం, హేయమైన చర్య అని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తనకు నచ్చిన వారు వివిధ కేసుల్లో నిందితులైనా వారిని…

తొలి హ్యాండ్ బ్లెండ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన బాస్ అప్ల‌యెన్సెస్‌

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ కు మారుపేరుగా ఉన్న బాస్ అప్లయెన్సెస్, పరిశ్రమలో ముందెన్న‌డూ లేన‌ట్లుగా 5 సంవత్సరాల వారంటీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశ పెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వంట పద్ధతులను పునర్నిర్వచించడమే కాకుండా భారతీయ కుటుంబాలు పనిచేసే…

వినాయక మండపం అద్యక్షులుగాఆశన్నాగారి కుమార్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహేశ్వరం మండలం కేంద్రంలో వినాయక వాటర్ ఫిల్టర్మెగావత్ శంకర్ అద్వర్యంలో ఉత్సవ కమిటీ అద్యక్షులుగా ఆశన్నాగారి కుమార్ ను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు మోదిని సంతోష్,పోతర్ల  గోపి,గుర్రం యాదయ్య ,చిపిశెట్టి రాఘవేందర్,నాగరాజు, శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 ఆమనగల్లు సురసముద్రం వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 11 : ఆమనగల్లు మున్సిపాలిటీలో త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్ఞన కార్యక్రమాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై  బలరాం లతో కలిసి పరిశీలించారు.  సురసముద్రం చెరువులో గణేష్ నిమజ్జనం ఎర్పట్లు ఏ విధంగా చేయాలి తదితర విషయాలపై చర్చించారు.

మానవ రహిత ‘యుజివిని’ ఆవిష్క‌రించిన‌ జయేశ్ రంజన్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్ తయారీ, సరఫరా చైన్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన పరిష్కారాల్లో ముందంజలో ఉన్న పార్ ఈస్ట్ సంస్థ‌తో చేతులు కలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్…

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సహాయ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని  పల్లవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని…

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బాబు అరెస్టు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. చంద్రబాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే…