Category Uncategorized

తొలి హ్యాండ్ బ్లెండ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన బాస్ అప్ల‌యెన్సెస్‌

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఇన్నోవేషన్, ఎక్సలెన్స్ కు మారుపేరుగా ఉన్న బాస్ అప్లయెన్సెస్, పరిశ్రమలో ముందెన్న‌డూ లేన‌ట్లుగా 5 సంవత్సరాల వారంటీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి హ్యాండ్ బ్లెండర్‌ను ప్రవేశ పెట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వంట పద్ధతులను పునర్నిర్వచించడమే కాకుండా భారతీయ కుటుంబాలు పనిచేసే…

వినాయక మండపం అద్యక్షులుగాఆశన్నాగారి కుమార్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహేశ్వరం మండలం కేంద్రంలో వినాయక వాటర్ ఫిల్టర్మెగావత్ శంకర్ అద్వర్యంలో ఉత్సవ కమిటీ అద్యక్షులుగా ఆశన్నాగారి కుమార్ ను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు మోదిని సంతోష్,పోతర్ల  గోపి,గుర్రం యాదయ్య ,చిపిశెట్టి రాఘవేందర్,నాగరాజు, శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 ఆమనగల్లు సురసముద్రం వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 11 : ఆమనగల్లు మున్సిపాలిటీలో త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్ఞన కార్యక్రమాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై  బలరాం లతో కలిసి పరిశీలించారు.  సురసముద్రం చెరువులో గణేష్ నిమజ్జనం ఎర్పట్లు ఏ విధంగా చేయాలి తదితర విషయాలపై చర్చించారు.

మానవ రహిత ‘యుజివిని’ ఆవిష్క‌రించిన‌ జయేశ్ రంజన్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబ‌ర్ 11 : ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్ తయారీ, సరఫరా చైన్ కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన పరిష్కారాల్లో ముందంజలో ఉన్న పార్ ఈస్ట్ సంస్థ‌తో చేతులు కలిపింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్…

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సహాయ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని  పల్లవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని…

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బాబు అరెస్టు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. చంద్రబాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే…

గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేశ్ ఉత్సవాలు  ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ముని తెలిపారు. ఆదివారం గణేశ్ మండపాల ఆర్గనైజింగ్కమిటీ సభ్యులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటులోనిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వివాదాస్పద స్థలాల్లోవిగ్రహాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు…

రుద్రారంలో అంగరంగ వైభవంగా బోనాల పండగ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో ఎంతో ఆనందోత్సవం అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉంటుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో నిర్వహించే పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి  నీలం మధు హాజరై ప్రత్యేక…

ఈనెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు విజయవంతం చేయాలి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 :ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే విజయభేరి సభను కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కందుకూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన విజయభేరి సభ ప్రాంగణం రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయభేరి సభకు సోనియా…