Category Uncategorized

విజయభేరి సభ స్థలంను సందర్శించి పనులను పరిశీలించిన బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి ఈసి.శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 : ఈ నెల 17 న విజయభేరి సభ ఏర్పాట్లను మంగళవారం బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి,ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసి.శేఖర్ తో పాటు సీనియర్ నేతలు తుక్కుగూడ సమీపంలోని శ్రీనగర్ కాలనిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,కనివిని ఎరుగని రీతిలో విజయభేరి సభ 100…

గృహలక్ష్మితో ఉన్న గూడు పోతది జాగ్రత్త

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే ఉన్న గూడు కూడా పోతుందని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం అందజేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని అంతేతప్ప దాంట్లో ఏమీ లేదని అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం…

జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీలో  సిల్వర్ మెడల్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పెద్ద కుమారుడు అభిషేక్‌గౌడ్‌ కొడుకు  మహదేవ్‌ గౌడ్‌ హర్యానాలో ఈనెల 8 నుంచి 11 వరకూ జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.హర్యానా ఎంపీ భూషణ్‌ శరణ్‌సింగ్‌ చేతుల మీదుగా  మహదేవగౌడ్‌ గ్రాప్లింగ్…

పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారా?

ఒక్క పంపును ప్రారంభిస్తే..ప్రాజెక్టు పూర్తయినట్టా? బీఆరెస్‌కు రేవంత్‌ ‌రెడ్డి సూటి ప్రశ్న అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన కొత్తకోట సీతా దయాకర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌కేసీఆర్‌ ‌పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి.  పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును…

బీజేపీ టికెట్లకు 6011 దరఖాస్తులు

పోటెత్తిన ఆశావహులు…ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌వొచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ పక్రియ నిన్న సాయంత్రం నాలుగు గంటలతో తెర పడింది. వారం రోజుల్లో…

విమోచన దినోత్సవాలు అధికారికంగా జరపాల్సిందే

లేకుంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే బీజేపీ నేత, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడమంటే.. రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. నిజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు…

పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రిండానికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖలు మరియు ఏజెన్సీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక ఉపశమన ప్రణాళికను రూపొందించడానికి సోమవారం బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో నిర్వహించిన అంతర్‌ ‌శాఖల మరియు అంతర్‌…

గద్వాల ఎమ్మెల్యేకు ఊరట

ఎన్ని చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంపై గద్వాల…

సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యం

పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకం యావత్‌ ‌ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది సౌదీ యువరాజుతో భేటీలో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 11 : ‌భారత్‌, ‌సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో…