Category Uncategorized

కాంగ్రెస్‌ ‌విజయ భేరి సభా వేదికకు భూమి పూజ

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 17న నిర్వహించనున్న విజయ భేరి సభా స్థలిని సభస్థలాన్ని సోమవారం కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌ ‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం రాజీవ్‌ ‌ప్రాంగణంలో విజయభేరి సభ వేదిక భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే, టీపీసీసీ…

సిద్ధిపేట తెలంగాణకే మోడల్‌

‌కమిట్‌మెంటు ఉన్న లీడర్‌ ‌హరీష్‌ ‌రావు త్వరలో సిఎం కేసీఆర్‌ ‌మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్‌ ‌హయాంలో ఐటితో పాటు వ్యవసాయమూ పెరిగిందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేటలో ఎగ్జిబిషన్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో బీ ఫార్మసీ కళాశాల సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అభివృద్ధిలో…

ఎం‌త అభివృద్ధి సాధించినా…పర్యావరణ పరిరక్షణే ప్రాథమిక ధ్యేయం

అటవీ రక్షణ కోసం అధికారుల కార్యదీక్ష అటవీ అధికార అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలి రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణానికి ప్రణాళిక అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే..జంగల్‌ ‌బచావో-జంగల్‌ ‌బడావో…

సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

• లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్లపై దృష్టి • పలు స్టేషన్ల నుండి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి…

అభివృద్ధికి కేరాఫ్‌ ‌తెలంగాణ

• ఇది కొనసాగాలంటే ప్రజలంతా ఏకం కావాలి • ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌తెలంగాణ అభివృద్దిని కాంక్షిస్తున్న ప్రజలు మరోమారు కెసిఆర్‌ ‌సిఎం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌విజయం తప్పదని మాజీ కేంద్రమంత్రి, ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. రానున్న…

అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వొద్దు

• వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి • అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సూచన • ఘనంగా  జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11:‌జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి,…

భారతీయ జనతా పార్టీ ఓ విషసర్పం

విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైంది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు చెన్నై, సెప్టెంబర్‌11: సనాతన ధర్మం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. తాజాగా భారతీయ జనతా పార్టీని ఓ విషసర్పంగా అభివర్ణించారు. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ.. ఆ విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైందని మండిపడ్డారు.…

మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి

• శిథిలాల కింద ఇంకా అనేకమంది • కొనసాగుతున్న సహాయక చర్యలు • భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది న్యూదిల్లీ, సెప్టెంబర్‌11: ‌మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో…

పర్యావరణ హిత వినాయక చవితి జరుపుకోలేమా..!

చూడడానికి ఆకర్షణీయంగా, తయారు చేయడానికి అనుకూలంగా, చవకగా ఉండడంతో భక్తుల నుంచి మంచి ఆదరణ లబి స్తుండడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌పారిస్‌ (‌పిఓపీ)’తో చేయ బడిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వీధి వీధిన /వాడ వాడన వెలుస్తున్నాయి. పిఓపీతో చేయబడిన అతి భారీ గణేష విగ్రహాల నుంచి చిట్టి…