Category Uncategorized

సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు పెరుగుతున్న రద్దీ

• లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్లపై దృష్టి • పలు స్టేషన్ల నుండి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్‌ ‌సిటీ రైల్వేస్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి…

అభివృద్ధికి కేరాఫ్‌ ‌తెలంగాణ

• ఇది కొనసాగాలంటే ప్రజలంతా ఏకం కావాలి • ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11: ‌తెలంగాణ అభివృద్దిని కాంక్షిస్తున్న ప్రజలు మరోమారు కెసిఆర్‌ ‌సిఎం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌విజయం తప్పదని మాజీ కేంద్రమంత్రి, ఇరిగేషన్‌ ‌కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. రానున్న…

అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వొద్దు

• వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి • అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సూచన • ఘనంగా  జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌11:‌జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి,…

భారతీయ జనతా పార్టీ ఓ విషసర్పం

విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైంది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు చెన్నై, సెప్టెంబర్‌11: సనాతన ధర్మం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. తాజాగా భారతీయ జనతా పార్టీని ఓ విషసర్పంగా అభివర్ణించారు. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ.. ఆ విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైందని మండిపడ్డారు.…

మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి

• శిథిలాల కింద ఇంకా అనేకమంది • కొనసాగుతున్న సహాయక చర్యలు • భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది న్యూదిల్లీ, సెప్టెంబర్‌11: ‌మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో…

పర్యావరణ హిత వినాయక చవితి జరుపుకోలేమా..!

చూడడానికి ఆకర్షణీయంగా, తయారు చేయడానికి అనుకూలంగా, చవకగా ఉండడంతో భక్తుల నుంచి మంచి ఆదరణ లబి స్తుండడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌పారిస్‌ (‌పిఓపీ)’తో చేయ బడిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వీధి వీధిన /వాడ వాడన వెలుస్తున్నాయి. పిఓపీతో చేయబడిన అతి భారీ గణేష విగ్రహాల నుంచి చిట్టి…

దుర్భర పరిస్థితులు దాచిపెట్టిన శిఖరాగ్ర సదస్సు

దిల్లీ లోని రోడ్లు రూపా ంతరం చెందాయి… ప్రతి సర్కిల్‌ను వాటర్‌ ఫౌంటై న్‌లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లు  వివిధ కళాత్మక శిల్పా లతో అలం కరించారు.అయితే, ఈ మేక్‌ఓవర్‌లో నగ రంలోని మురికివాడలు,  పేద లను పెద్ద ఆకుపచ్చ కర్టెన్‌ల వెనుక దాచి ఉం చారు. దిల్లీలోని వసంత్‌ విహార్‌ సమీపంలోని…

ఇం‌కా కొలిక్కిరాని కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల పొత్తు ..

రానున్న ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతుంటే వామ పక్షాలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. వొచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దాం అని చెప్పిన బిఆర్‌ఎస్‌ ఆఖరి నిమిషంలో చెయ్యి ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ ఇం‌త ఎదురుదెబ్బ కొడుతుందని ఊహించని వామపక్షాలకు దిక్కు తోచకుండా పోయింది. పైకీ గంభీరంగా  తాము ఒంటరి పోరాటం జంటగా (రెండు…

ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రతిపక్షాలను అణిచివేస్తూ నేతలను వేధించడం సబబు కాదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమం, అప్రజాస్వా మికం, హేయమైన చర్య అని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తనకు నచ్చిన వారు వివిధ కేసుల్లో నిందితులైనా వారిని…