Category Uncategorized

దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‘‘‌డీలిమిటేషన్‌(‌నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది..మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము..కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇది గురిస్తారని…

తెలంగాణ నుంచి 2 ఉత్తమ పర్యాటక గ్రామాలు

పెంబర్తి, చంద్లాపూర్‌ ‌గ్రామాల ఎంపిక 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందజేత జీ-20 సహా అంతర్జాతీయ వేదికలపై అతిథులకు కానుకగా తెలంగాణ వస్త్ర, కళా ఉత్పత్తులు… మన కళల గౌరవాన్ని పెంచిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌కేంద్ర ప్రభుత్వం..తాజాగా 2 తెలంగాణ గ్రామాలను ఈ సంవత్సరానికి గానూ…

ఆరోగ్యం..దేశానికే రోల్‌మోడల్‌..!

అరవై ఏళ్లలో సాధ్యం కానిది దశాబ్ద కాలంలో ఆవిష్కారం 12,364 కోట్ల బడ్జెట్‌..3,352 ‌రూ. తలసరి ఖర్చు నీతి ఆయోగ్‌ ‌సూచీలో నాడు 11వ స్థానంలో…నేడు 3వ స్థానంలో కొరోనా తాత వొచ్చినా ఎదుర్కునేలా రాష్ట్ర ఆరోగ్య రంగం సిద్ధం త్వరలో హెలీక్యాప్టర్లతో ఎయిర్‌ అం‌బులెన్స్‌లు దీనికంతటికీ కర్త, కర్మ, క్రియ సిఎం కెసీఆరే ప్రజల…

గవర్నర్‌ ‌కోటా ఎంఎల్‌సి అభ్యర్థిత్వాల తిరస్కరణ

రాష్ట్ర సర్కార్‌కు తమిళి సై సౌందరరాజన్‌ ‌షాక్‌ అర్హతలు అడ్డొస్తున్నాయంటూ దాసోజు శ్రవణ్‌, ‌కుర్రా సత్యనారాయణల పేర్లు తిరస్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌గవర్నర్‌ ‌కోటాలో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తిరస్కరించారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం గవర్నర్‌ ‌కోటాలో ఎంపిక చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ…

ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు పెరుగుతున్న ఆదరణ

ఇంధన ఆదాతో పాటు…పర్యావరణహితం ప్రజల డిమాండ్‌తో పలు కంపెనీల ఉత్పత్తి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌సంప్రదాయ ఇంధనం బదులు విద్యుత్‌ ‌ఛార్జీతో నడిచే వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీంతో ఇంధనం ఆదాతో పాటు, కాలుష్యం కూడా అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌…

బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25:  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ ‌స్కేల్‌పై 3.0గా  నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సీస్మోలజి తెలిపింది. ఉదయం 9.38 గంటలకు బంగాళాఖాతంలో  4.3…

తొలిసారి వోటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు..

రాయ్‌పుర్‌,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న వేళ  ఛత్తీస్‌గఢ్‌ ‌లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్‌ ‌ప్రభావిత జిల్లా కాంకర్‌లోని భైంసాకన్హర్‌ ‌గ్రామంలో  93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన వోటును నమోదు చేసుకున్నారు. దాంతో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటిసారి వోటు  హక్కును వినియోగించు కోనున్నారు. అర్హులై ఉండి, వోటర్ల…

దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు

పాట్నా,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25 ః ‌సెప్టెంబర్‌ 24: ‌బీహార్‌ ‌రాజధాని పాట్నాలో దారుణం చోటుచేసుకొంది. తీసుకొన్న రూ.1,500 అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు ఓ దళిత మహిళను వేధించారు. అంతటితో అగకుండా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా కర్రలతో కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు.…

పుట్టే ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 25: ‌గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల  నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా  ఎక్కువే.  2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా…