Category Uncategorized

హైదరాబాద్ ఎంపీ అసద్ కు వయనాడ్ లో పోటీ చేసే దమ్ముందా

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే వయానాడ్ లో పోటీ చేయాలని తన స్థాయి మరిచి ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం మానుకోవాలని యువజన కాంగ్రెస్  నాగర్ కర్నూల్  పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి, కడ్తాల కోఆప్షన్ మెంబర్ జహంగీర్…

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 26: సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజఆగిరెడ్డి చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ముడిమ్యాల సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి…

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఒకప్పటి హైదరాబాద్‌ వేరు.. ప్రస్తుత హైదరాబాద్‌ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నదని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం…

గ్యారెంటీ లేని డిక్లరేషన్లను ప్రజలు నమ్మరు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 :  తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు, కల్లి బొల్లి మాటలను నమ్మే స్థితిలో లేరని కడ్తాల్ జెడ్పిటిసి దశరథ్ నాయక్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలపై ధ్వజమెత్తారు. 60 సంవత్సరాలు…

వంగివంగి దండం పెట్టే  రోజుల్లోనే శివంగిలా గర్జించిన ఐలమ్మ

ప్రజాతంత్ర  చేవెళ్ల డివిజన్ సెప్టెంబర్ 26: చేవెళ్ల మండల కేంద్రంలో వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను భూస్వాములును…

 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని మానవుడికి దైవభక్తి కలిగి ఉంటే సన్మార్గంలో నడిచి సమాజంలో పదిమందికి మేలు చేస్తారని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. వినాయక చవితి నిమజ్జనం లో భాగంగా శ్రీ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా నిమజ్జన,…

ఓసీల్లో కలవాలన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : సామజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ముదిరాజ్ లని తప్పుదోవ పట్టించేలా తీన్మార్ మల్లన్న సోమవారం తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన బిసి సంఘాల సదస్సులో ముదిరాజ్ లను ఓసీలల్లో కలవాలని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లదుర్గం సురేష్ ముదిరాజ్ అన్నారు. తీన్ మార్…

వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వైద్యుల నిర్లక్ష్యంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ జిల్లా  ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు బీసీ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని  బెగ్గర్స్ కాలనీకి చెందిన బీసీ సంఘం సభ్యుడు మహమ్మద్…

మహాలయ అమావాస్య, తేరి శక్తి పీఠాలకు ప్రత్యేక రైళ్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారతీయ రైల్వే ‘ఉలా రైల్’ అత్యంత విజయవంతమైన భారత్ గౌరవ్ రైల్ పథకం కింద మహాలయ అమావాస్యకు, తీరి శక్తి పీఠ యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…