బ్రిజ్భూషణ్ కు బిగుస్తున్న ఉచ్చు
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఆయనకు…
