Category Uncategorized

కృష్ణాలో మా వాటా తేల్చండి

మా వాటా 575 టీఎంసీలు మాకు దక్కాల్సిందే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానామా… తెలంగాణకు క్షమాపణలు చెప్పాకే కాలు  మోపాలి రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారు కించపరుస్తూ పదేపదే ప్రజలను అవమానిస్తున్నారు గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తమిళి సై గవర్నర్‌ ‌పదవికి అర్హురాలు కాదు బలహీనవర్గాల వారిని మండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బంది..? మీడియా…

బాల సాహిత్యంలో తెలంగాణ దేశానికే నమూన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌తెలంగాణాలో పాఠశాల విద్యార్థులు చిన్నారి చేతులతో రాసిన కథలు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టినట్టు అయ్యిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకే రోజు ఒకే సమయానికి ఐదు లక్షల మంది విద్యార్థులు ‘‘మన ఊరు-మన చెట్టు’’ అన్న అంశంపై కథలు రాయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటిది కావడం…

ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై తీరు

• ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం • రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.…

సిద్ధిపేటకు మరో జాతీయ కీర్తి

• బెస్ట్ ‌టూరిజం ప్రాంతం గా చందల పూర్‌ •‌ జాతీయ టూరిజం లో మెరిసిన చందల పూర్‌ •‌ రంగనాయక సాగర్‌ ‌నెలవు మారిన చందలపూర్‌ ‌గ్రామానికి దక్కిన గుర్తింపు. • తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ టూరిజం గ్రామాల ఎంపిక • రాష్ట్రం నుండి రెండు గ్రామాలు ఎంపిక.. సిద్దిపేట నుంచి  చంద్లపుర్‌…

ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. చిట్యాల ఐలమ్మ  జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. నాటి కాలంలోనే, తన హక్కుల…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన

కెసిఆర్‌ ‌నాయకత్వంతో మారిన ముఖచిత్రం అభివృద్ధి నమూనాలు కోకొల్లులగా అమలు మళ్లీ కెసిఆర్‌ ‌నాయకత్వాన్ని బలపరచాలి ఐడిసి ఛైర్మన్‌ ‌వేణుగోపాలాచారి పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని మాజీ కేంద్రమంత్రి,ఐడిసి ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ఎస్‌. ‌వేణుగోపాలాచారి అన్నారు. పేదల మేలు కోసం రాష్ట్ర సర్కారు అమ లు చేస్తున్న పథకాలకు…

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

  :తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు…

ఆమనగల్లులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి నిప్పు కనిక చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఆమనగల్లు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులా మాలలు వేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్సై…