ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ కుటుంబానికి హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..అండగా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ…
