Category Uncategorized

రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి 

కులకచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ (ఫెన్సింగ్) క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి.ఎదుటి వ్యక్తి కదిలికలను వేగంగా గ్రహించడం.ఆటపై ఏకాగ్రత సాధించడం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఆటల్లో ఖడ్గయుధ్ద( ఫెన్సింగ్)క్రీడ ఒకటి ఈ క్రీడలో కుల్కచర్ల గ్రామంలో సామాన్య కుటుంబానికి చెందిన కొడుదుటి పెంటయ్య కుమారుడు పార్థసారథి తెలంగాణ…

సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన మధ్యహ్న భోజన కార్మికులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పట్టించుకోకుండా  మొండిగా వ్యవరిస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మంచాల మండలంలో సమ్మె శిబిరంలో మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు  అందజేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏలమొని…

మహాత్ముని మార్గం అహింసాయుతమైనది వారి మార్గమే మనకు శ్రీరామరక్ష కమల సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 2: మన జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి* సందర్భంగా ఈరోజు   ఎల్బీనగర్ శాసనసభ్యులు *డా. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి మరియు శ్రీ జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి *దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి* చంపాపేట్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు…

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికినివాళులు అర్పించిన ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మీర్ఖాన్ పేటలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా ముదిరాజ్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా,అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.నాడు గాంధీ సుదీర్ఘమైన నాయకత్వం…

గవర్నర్ ను కలిసిన  రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఆనంద్, భారతి, భూక్యా జ్యోతి,…

గీతం లో ఘనంగా 154వ గాంధీ జయంతి 

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా  ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది…

ఘణంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్,02: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కుల్కచర్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా మలచుకొని ఆంగ్లేయులపై…

గాడియం స్కూల్లో 2023 ఇస్సో నేష‌న‌ల్ గేమ్స్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 02 : గాడియం స్కూల్ నిర్వహించిన 2023 ఐఎస్ఎస్ఓ నేషనల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో గాడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన కనబర్చినట్లు గాడియం స్కూల్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా హ్యూమ‌న్‌ అథ్లెటిజం, ఫ్లెక్సిబులిటీ, ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెష‌న్‌ల‌తో కూడిన ప్రదర్శన, విజయాలను గుర్తించిన జిమ్నాస్టిక్స్ అవార్డులను ప్రదానం…

మహాత్మా గాంధీ జీవితం అనుసరణీయం ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు…