Category Uncategorized

క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…

మహానగరాల్లో ‘‘నిరాశ్రయమే’’ వారి ఉనికి!

‘‘కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి,…

మహిళలకు సాధికారతకు ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ కృషి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 01 : మహిళలకు సాధికారత కల్పించటంతో పాటు ఆదాయాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్ లో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం…

పాలమూరు ప్రజా గర్జనకు తరలివెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 1 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు కల్వకర్తి నియోజకవర్గ ప్రజలతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు, మాడుగుల తలకొండపల్లి,…

కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 1: కందుకూరు రెవెన్యూ పరిధిలోని కొత్తగూడలో నిర్మించిన కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యాలయాలకు కేరాఫ్ గా మహేశ్వరం నియోజకవర్గం నిలచిందని ఆమె పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం,కందుకూరులు విద్యాలయాలకు నిలయాలుగా…

తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేసుకున్నాం

● కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మించుకోవడం ఇక్కడున్న ప్రజలు చేసుకున్న పుణ్యమే ● కేసిఆర్ కందుకూరుకు ఇచ్చిన వరం ● మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కందుకూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర…

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని.. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు.స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన చిన్నకోడూరులో మహిళలు, పారిశుధ్య కార్మికులతో కలిసి ఆదివారం శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పల్లె…

కోట్లు పెట్టి టికెట్లు కొనేవారిని కాదు.. ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించుకోవాలి:  మంత్రి తన్నీరు హరీష్ రావు

మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారిని కాదు.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న సబితమ్మకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారు, రేపు తెలంగాణను అమ్మరన్న…

ఇదీ..‘సచ్‌..‌వాలయం’ అంటే ..!

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సీనియర్‌ ‌రిటైర్డ్ ఐఎఎస్‌ ఆఫీసర్స్ ‌సంభ్రమాశ్చర్యాలు ఇందులో పనిచేస్తున్న ఐఎఎస్‌ అధికారులు ధన్యులని కితాబు దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పరిపాలనా సౌధ నిర్మాణమని ప్రశంస అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనీయుడని మెచ్చుకోలు వారికి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు సహా సచివాలయ వివరాలు…