ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : బాచుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అదే విదంగా గ్రామసభ నిర్వహించుకోవటం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ యాలాల శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ పంచాయితిల అభివృద్దికి విశేషకృషి చేస్తున్న మంత్రి సబితారెడ్డి అని ఆయన కొనియాడారు.గ్రామ సభలో గ్రామ అభివృద్ది కోసం కొన్ని తీర్మానాలు…








