Category Uncategorized

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : బాచుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అదే విదంగా గ్రామసభ నిర్వహించుకోవటం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ యాలాల శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ పంచాయితిల అభివృద్దికి విశేషకృషి చేస్తున్న మంత్రి సబితారెడ్డి అని ఆయన కొనియాడారు.గ్రామ సభలో గ్రామ అభివృద్ది కోసం కొన్ని తీర్మానాలు…

దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం పోరాడాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : భారత రాజ్యాంగం కల్పించిన దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి సాధించుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. దివ్యాంగుల సాధనకై గాంధీ జయంతి రోజు రాష్ట్ర దివ్యాంగుల సంఘాలు ముఖ్య నాయకులు గంగారాం మౌన దీక్ష చేశారు. ఆయన…

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. సోమవారం మాహత్మాగాంధీ 154 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గాంధీ చిత్ర పటానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

కడ్తాలలో  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడకలను కడ్తాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడ్తాల మండల జడ్పిటిసి దశరథ్ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మరియు  కడ్తాల, ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప…

మహాత్మా గాంధీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్02:  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్  ఆవరణలో గల   మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,…

చిట్కుల్ గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల  కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.మహాత్మ గాంధీ 154వ జయంతిని…

రాష్ట్రంలోనే ఆదర్శంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డుని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 160 దుకాణ సముదాయాల నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ…

ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, గాంధీ పార్క్, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…