Category Uncategorized

మహాత్ముని మార్గం అహింసాయుతమైనది వారి మార్గమే మనకు శ్రీరామరక్ష కమల సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 2: మన జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి* సందర్భంగా ఈరోజు   ఎల్బీనగర్ శాసనసభ్యులు *డా. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి మరియు శ్రీ జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి *దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి* చంపాపేట్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు…

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికినివాళులు అర్పించిన ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మీర్ఖాన్ పేటలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహా ముదిరాజ్ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా,అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.నాడు గాంధీ సుదీర్ఘమైన నాయకత్వం…

గవర్నర్ ను కలిసిన  రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఆనంద్, భారతి, భూక్యా జ్యోతి,…

గీతం లో ఘనంగా 154వ గాంధీ జయంతి 

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా  ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది…

ఘణంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్,02: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కుల్కచర్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా మలచుకొని ఆంగ్లేయులపై…

గాడియం స్కూల్లో 2023 ఇస్సో నేష‌న‌ల్ గేమ్స్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 02 : గాడియం స్కూల్ నిర్వహించిన 2023 ఐఎస్ఎస్ఓ నేషనల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో గాడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన కనబర్చినట్లు గాడియం స్కూల్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా హ్యూమ‌న్‌ అథ్లెటిజం, ఫ్లెక్సిబులిటీ, ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెష‌న్‌ల‌తో కూడిన ప్రదర్శన, విజయాలను గుర్తించిన జిమ్నాస్టిక్స్ అవార్డులను ప్రదానం…

మహాత్మా గాంధీ జీవితం అనుసరణీయం ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు…

నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : కాంగ్రెస్ నాయకుల ఆద్వర్యంలో మండల పరిధిలోని  నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ లు మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ,స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా…

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 02: స్వాతంత్ర సమరయోధుడు, జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో  ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్  గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వతంత్ర…