Category Uncategorized

ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…

నిరుపేదల ఆత్మగౌరవానికి ప్ర‌తీక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నిరుపేదల ఆత్మగౌరానికి ప్రతీక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అని సికింద్రాబాద్ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీ లో రూ 18.68 కోట్లతో నిర్మించిన 216 డబుల్ బెడ్ రూమ…

నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 02 : డబుల్ బెడ్ రూం ఇండ్లు లబ్ధిదారులకు పట్టాలు పంపిణి చేసిన భూగర్భగనుల సమాచారశాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య అర్హులైనటువంటి సామాన్య ప్రజలకు చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మున్సిపాలిటీలో  130 కోట్లా 79 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను  మంత్రి…

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. టిఆర్ఆర్

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 02: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.సోమవారం పరిగి పట్టణంలోని 9వ వార్డు,11వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే…

మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన చైర్మన్ రాంపాల్ నాయక్

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్యలు కమిషనర్ శ్యాంసుందర్ తో కలిసి కార్మికులకు రక్షణ దుస్తులు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం…

లారీల అడ్డా  తరలింపుతో  సమస్య లు పరిష్కారం

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2:  ఆటోనగర్  చుట్టు పక్కల కాలనీ వాసుల ఇబ్బందుల దృష్ట్యా  వారి విజ్ఞప్తి మేరకు  లారీ అడ్డా ను తాత్కాలికంగా మరొకచోటకు తరలిస్తున్నట్టు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  వెల్లడించారు. సహృదయ వాతావరణంలో  లారీ యూనియన్ సభ్యులు అంగీకరించారని.. లారీ అడ్డకు అన్ని రకాల సదుపాయాలు…

రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి 

కులకచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : రాష్ట్రస్థాయి ఖడ్గ యుద్ధ (ఫెన్సింగ్) క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారధి.ఎదుటి వ్యక్తి కదిలికలను వేగంగా గ్రహించడం.ఆటపై ఏకాగ్రత సాధించడం వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ఆటల్లో ఖడ్గయుధ్ద( ఫెన్సింగ్)క్రీడ ఒకటి ఈ క్రీడలో కుల్కచర్ల గ్రామంలో సామాన్య కుటుంబానికి చెందిన కొడుదుటి పెంటయ్య కుమారుడు పార్థసారథి తెలంగాణ…

సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన మధ్యహ్న భోజన కార్మికులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పట్టించుకోకుండా  మొండిగా వ్యవరిస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మంచాల మండలంలో సమ్మె శిబిరంలో మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు  అందజేశారు.ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఏలమొని…