Category Uncategorized

చుక్కాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆడపడుచుల కోసం తయారు చేయించిన బతుకమ్మ చీరలను ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాపురం శ్రీనివాస్ రెడ్డి మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి కిష్టమ్మ, ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ…

ఎల్ బి నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా  తీర్చిదిద్దుతా

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఎల్. బి నగర్ నియోజకవర్గ  అభివృద్ధి  తన లక్ష్యమని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్లో రూ. 9 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనుల కు  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. …

ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచిందని, మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ అన్నారు.చేనేత…

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు. ఆశా వర్కర్ల సమ్మె 10వ రోజు పటాన్ చెరు శ్రామిక భవన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి, వంటా వార్పు కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా…

పండుగ కానుకగా ఆడ బిడ్డలకు చీరలు తెలంగాణలోని ప్రతి ఆడపడుచుకు అండ కెసిఆర్

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 04: మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దోమ మండల జెడ్పీటీసీ నాగిరెడ్డి అన్నారు.బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన హాజరై చీరలు పంపిణీ చేసి…

రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో వేయాలని వ్యవసాయ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 4 : మండల పరిధిలోని నేదునూరు, లేమూర్,రాచులూరు,గుమ్మడవెల్లి నాలుగు గ్రామాలలో గల కెనరాబ్యాంక్ నందు ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నిధులు రైతులకు వారి ఖాతాల్లో వేయాలని బుధవారం వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్…

మాజీ హోం మంత్రి ఇంద్రా రెడ్డికి బిఏంసి బిఆర్ఎస్ నేతల నివాళులు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 4: మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రా రెడ్డికి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కే.యాదయ్యతో కలిసి, మహేశ్వరం నియోజకవర్గం బిఏంసి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. బుధవారం మాజీ హోం మంత్రి ఇంద్రా రెడ్డి జయంతిని పురస్కరించుకొని.. కౌకుంట్ల గ్రామంలోని ఇంద్రా రెడ్డి సమాధి వద్ద…

గ్రామీణ తపాలా ఉద్యోగుల  న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 :  గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖ లో పనిచేస్తున్న జిడిఎస్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ… దేశవ్యాప్తంగా జిడిఎస్ జె ఏ సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా బుధవారం కల్వకుర్తి, ఆమనగల్లు, మాడ్గుల, వెల్డండ, కడ్తాల సబ్ ఆఫీస్ పరిధిలోని గ్రామీణ తపాలా…

కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పద్మ అనిల్ ముదిరాజ్ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పద్మ అనిల్ ముదిరాజ్ ( ఉప సర్పంచ్) ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శేఖర్ ముదిరాజ్ చేతుల మీదుగా పద్మ అనిల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…