వయో వృద్ధులకు ఇంటి నుంచే వోటు వేసే అవకాశం

ఆధారాలతో మరణించిన వారి వోట్లనే తొలగించాం తెలంగాణలో సమానంగా స్త్రీ, పురుష వోటర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే వోటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్…







