Category Uncategorized

గజ్వేల్‌లోనే ఉండేలా కేసీఆర్‌ను ఒప్పించే పూచీ నాది

కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు నియోజకవర్గ పర్యటనలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రానున్న ఎన్నికల్లో గజ్వేల్‌ ‌నుండి సిఎం కేసీఆర్‌ను లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపించాలని…లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి కాంకుండా, గజ్వేల్‌లోనే ఉండాలని…

కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటెయ్యండి..!!

గాడ్సేను ఆరాధించే మతతత్వ పార్టీ బిజెపి జగిత్యాల జిల్లా మామిడి రైతులకు మేలు చేస్తా.. ఇక్కడికి పెప్సీ..కోకా కోలా ఫ్యాక్టరీ తెస్తా జగిత్యాల, ధర్మపురి పర్యటనలో మంత్రి కెటిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు వోటేయాలని, ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు…

సిద్ధిపేట టు సికింద్రాబాద్‌ ‌రైలు వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

సిద్ధిపేటలో జెండా ఊపి రైలును ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు దుద్దెడ వరకు రైలులో మంత్రి ప్రయాణం సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్తత..బిఆర్‌ఎస్‌, ‌బిజెపి శ్రేణులు పోటా పోటీ నినాదాలు…ఘర్షణఎగిరిన కుర్చీలు, పలువురికి గాయాలు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌సిద్ధిపేట ప్రజల చిరకాల స్వప్నం సాకారమయింది. మంగళవారం  సిద్ధిపేట టు సికింద్రాబాద్‌(‌మనోహరాబాద్‌) ‌రైలును…

పటాన్‌ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్‌ విగ్రహం..

అతి త్వరలో విగ్రహ ఆవిష్కరణకు పూర్తయిన ఏర్పాట్లు గద్దర్‌ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తూ 11 అడుగుల కాంస్య విగ్రహం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3:తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ 11…

తెలంగాణలో క్రీడాకారులకు బంగారు భవిత

క్రీడా స్పూర్తితో జీవితంలో శిఖరాలలో రాణించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సహిస్తాం   మంత్రి మహేందర్‌ ‌రెడ్డి పరిగి,ప్రజాతంత్ర,అక్టోబర్‌, 03: ‌ప్రతిభావంతులైన క్రీడాకారులకు తెలంగాణలో బంగారు భవిత ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు.ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత…

నిజామాబాద్‌ ‌లో సుమారు 8వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన

దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి పునాది రాయిని వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయడం అనేది మా ప్రభుత్వం  శ్రమ సంస్కృతి : ప్రధాని  పీ ఐ బీ ,హైదరాబాద్‌, అక్టోబర్‌ 3:‌ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ మంగళ వారం  నిజామాబాద్‌ ‌లో విద్యుత్తు, రైలు  మరియు ఆరోగ్యం ల వంటి…

‌విద్యార్థులకు బడిలోనే బ్రేక్‌ఫాస్ట్

పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అక్టోబర్‌ , 06,  ‌తేదీన విద్యార్థులకు  బడిలోనే ముఖ్యమంత్రి అల్పాహారం ( బ్రేక్‌ ‌ఫాస్ట్ ) ‌పథకాన్ని ప్రారంభించబోతున్నారు.విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులలో విద్యనభ్యసించే బాల బాలికలకు ఆకలి బాధ నుంచి దూరం చేసేందుకు…

ఆం‌ధ్రపత్రిక అండదండలతో రజాకార్లతో పోరాడిన యం యస్‌ ఆచార్య

రజాకర్ల ఆగడాలు పెచ్చుపెరిగి వారు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్న రోజులవి, చాలాకుటుంబాలు, పట్టణాలు, పల్లెలు విడిచి సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆచార్యగారి కుటుంబం కూడా గుంటూరు జిల్లాకు తరలి వెళ్లింది. కాని ఆచార్యగారు మాత్రం వరంగల్‌లోనే ఉండిపోయారు. ముస్తాలశంకరరావుతో కలిసి పల్లెర్ల చంద్రమౌళిగారింట్లో ఆయన అద్దెకుండేవారు. వార్తాపత్రిక లపంపిణీ, వార్తలసేకరణ వారి…

సబితమ్మకు మద్దతుగా నిలుస్తాం మహేశ్వరన్ని అగ్రగామిగా నిలుపుదాం 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03: మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితమ్మకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాం అని మండల పరిదిలో అకన్‌పల్లి గ్రామనికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు మంగళవారం అకన్‌పల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్, బి జె పి,బి ఆర్ ఎస్…