జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం

• దాడులను గర్హిస్తూ నేడు ర్యాలీ • ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి. దిల్లీలో న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన…







