Category Uncategorized

గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన…

ప్రభుత్వ పాఠశాలల్లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…

హ్యాట్రిక్ దిశ గా బి ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా రంజక సంక్షేమ పాలన పట్ల ప్రజల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని  ఎల్. బి నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కొత్తపేట్ డివిజన్ ముదిరాజ్…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : మెదక్ పల్లి  గ్రామానికి చెందిన చాకలి రాములమ్మ ఇటీవల మృతి చెందారు. గురువారం బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి సర్పంచ్ ధరణి శివశంకర్ రెడ్డి  రూ.2 వేలు, దరువుల శంకర్ వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్ ఇవ్వకూడదు..!

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోయని పార్టీ బలోపేతానికి కృషి చేయని నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే తామందరం వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ…

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన ఏకేఆర్ విద్యార్థులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ఏకేఆర్ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటి ఈ ప్రాంతానికి మంచి పేరు సాధించారని ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో స్థానిక ఏ కే ఆర్ స్టడీ…

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో తాండూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అయినటువంటి పి ప్రశాంత్ (గోరేపల్లి) సి రవీందర్ (హాజీపూర్) మరియు ఎం యాదప్ప (ఎక్ మై) కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను  కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం విద్యార్థులకు…

అనుకుంటే సాధించలేనిదంటు ఏమీ లేదు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05: చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బి కరుణాకర్ బుధవారం నాడు విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో టిఎస్ఎస్ పి పోలీస్ శాఖకు ఎంపికైనరన్నారు.ఈ సందర్భంగా తోటి మిత్రులు జుట్టు కుమార్ ఆధ్వర్యంలో కరుణాకర్ ను  ఘనంగా సన్మానించారు.ఎన్నో కష్టాలను అవమానాలను ఆకలి బాధలను భరిస్తూ కంటికి కునుకు…

పోలీసు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ 3వార్డు  నుచుగుట్ట తండాలో పోలీసు ఉద్యోగాలు సాధించిన 8 మంది అభ్యర్థులను యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్ అభినందించారు. ఈసందర్భంగా అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత స్వగ్రామానికి తల్లిదండ్రులను మర్చిపోకుండా నీతి నిజాయితీతో పని…