Category Uncategorized

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు రేపు లేదా 10న ఎన్నికల నోటిఫికేషన్‌?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలు జాతీయ విడియాలో తెరపైకి వొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ‌వొచ్చింది. తెలంగాణ సహా రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరామ్‌ ‌రాష్ట్రాల అసెంబ్లీ…

బాలగోపాల్‌ – ‌నిరంతర చైతన్య ప్రవాహం

బాలగోపాల్‌ ‌మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది. యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై అనేక…

ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు వరం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06: మానవీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా…

 ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  నూతన మండలమైన కడ్తాలలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్  తీగల అనిత రెడ్డి,…

విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే పథకం సీఎం బ్రేక్ పాస్ట్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6:  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో …

అల్పాహారంతో శక్తి, మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్06:  జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం  బడి పిల్లల భవితకు వరమని, ఉదయం తినే అల్పాహారంతో శారీరక శక్తి, మానసిక చైతన్యం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.…

మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ అరుణ భాయి

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : సంగారెడ్డి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కే అరుణ భాయి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డాక్టర్ అరుణ బాయి పదోన్నతి మీద రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా…

ఉప్పల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా   పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

  ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి పాటుపడతానని,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారంఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిథులుగా  బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి…

మహానీయుల ఆశయ సాధనకు కృషి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06:మహానీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రికె.సి.ఆర్ పెద్ద పీట వేసి భావన నిర్మాణల కోసం స్థలాలు కేటాయిస్తునట్లురాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిపేర్కొన్నారు.శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం సిరిగిరిపురం గ్రామ పరిధిలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ,బాబు జగజీవన్ రామ్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి…