Category Uncategorized

కడ్తాల నూతన సిఐగా శివప్రసాద్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా సిఐ పోస్ట్ మంజూరు చేసినట్లు హోం మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. శనివారం నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడ్తాల…

సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకం, విశ్వాసం.. గృహలక్ష్మీతో సొంతింటి కల సాకారం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అహ్మదీపూర్ గ్రామంలో 122 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోసీడింగ్  పత్రాలు మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గృహాలక్ష్మీ లబ్ధిదారులు మహిళలు అందరూ కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలతో …

ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 7 : మంచాల మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె 13 వ రోజు చేరింది.ఈసందర్భంగా .రిలే నిరహార దీక్షలు చేపట్టారు.సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఆశావర్కర్లకు18 వెల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.టిబి, స్కూటమ్ డబ్బాలను ఆశాలతో…

అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ని ప్రారంభించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి  మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు…

ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్న ఓమిని హాస్పిటల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : నగర ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల స్పెషలిస్ట్ హెల్త్‌కేర్‌ను తీసుకురావడానికి ఒక ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్నామని ఉదయ్ ఓమ్ని హిస్పిటల్ ఉందని ఛైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాష్ అన్నారు. ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ 49 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఆర్థోపెడిక్స్‌లో…

వచ్చే ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ భారీ మెజారిటీతో గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి హనుమాన్ దేవాలయం నుండి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వినయ్,శంకర్,మల్లేష్,ప్రవీణ్, కిరణ్,ప్రశాంత్ యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల మనిషిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ ను గెలిపించేందుకు అందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గడపగడపకు పాదయాత్రతో సమస్యలు తెలుసుకుంటామని,…

కడ్తాల నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 :  కడ్తాల మండల కేంద్రంలోని బటర్ఫ్లై సిటీ నిర్వాహకుల సహకారంతో సుమారు అర ఎకరం స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. మొత్తం 9000  వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-1 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారుగ్రౌండ్ ఫ్లోర్ లో.. ఇన్…

అభివృద్ధిలో ఆదర్శం రుద్రారం గ్రామం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవినీతికి చిరునామాగా నిలిస్తే నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పథకం పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో 5 కోట్ల 7 లక్షల రూపాయల అంచనా…

సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్  కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒకరోజు వర్క్ షాప్  రిటైర్డ్ ఐజిపి  ఆనంద్  వర్ధన్ శుక్ల, ఐపీఎస్ ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ…