Category Uncategorized

 నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా 

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: చంపాపేట్ డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీలలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రూ.6 కోట్ల 80 లక్షల తో పలు అభివృద్ధి పనులు మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం  పలు శంకుస్థాపన కార్యక్రమంలో  ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  హాజరై శంకుస్థాపనలు…

మైసిగండిలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  కడ్తాల మండలంలోని మైసిగండి  గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను కల్వకుర్తి శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు.  కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,  జడ్పిటిసి దశరథ్ నాయక్, ఎంపిటిసి లచ్చిరాం నాయక్, జోగు వీరయ్య, హర్యానాయక్, మైసిగండి గ్రామ సర్పంచ్ తులసి…

ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నిరసన దీక్ష

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  ఆమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో  బస్టాండ్ సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షను ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఎ బి వి పి నాయకులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

15వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : ఆమనగల్లు మున్సిపాలిటీ 15వార్డు లోని శివాలయం కాలనీ, ప్రతిభనగర్ కాలని, ఉదయ్ నగర్ కాలనీ వెళ్లే మార్గంలో  సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ తో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. రూ. 60 లక్షలతో …

ఎస్సి, ఎస్టీ, బీసీలను దగా చేస్తున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : అగ్ర వర్ణ రాజకీయ పార్టీలు స్వాతంత్ర అనంతరం నుంచి నేటి వరకు ఎస్సి, ఎస్టీ, బిసిలను దగా చేస్తూనే ఉన్నాయని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన ఏకేఆర్ విద్యార్థులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ఏకేఆర్ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటి ఈ ప్రాంతానికి మంచి పేరు సాధించారని ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ పేర్కొన్నారు. ఇటీవలే విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో స్థానిక ఏ కే ఆర్ స్టడీ సర్కిల్…

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే కార్పొరేటర్

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6:   నియోజకవర్గ  అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఉప్పల్  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారంనాచారం డివిజన్ లో  అభివృద్ధి నిర్మాణ పనులకు  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.…

ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ధీరత్వానికి ప్రతీక , లౌకికవాదానికి పెద్ద పీట వేసిన మహోన్నత నాయకుడు ఛత్రపతి శివాజీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని నల్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 6: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో 3 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక…