Category Uncategorized

ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర…

అసాధారణ గగన సీమ భద్రత కవచం..!

నేడు ‘‘భారత వైమానిక దళ దినోత్సవం’’ అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసా ధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ‌వ్యవస్థాపక దినోత్స వాన్ని 08 అక్టోబర్‌ 1932 ‌నుంచి ప్రతి ఏట 08 అక్టో బర్‌న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల…

అంతరిక్ష రంగంలో భారత్‌ ముందంజ

ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించ బడుతుంది. మానవ ప్రగతిని మెరుగు పడటానికి కారణం అవుతున్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి గుర్తుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుప బడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్‌ 1అనే…

సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 7:  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు  జరగనున్న సందర్భంగా దౌల్తాబాద్  మండల సరిహద్దులో  చంద్రకల్  గ్రామంలోని జాతీయ రహదారిపై నూతనంగా  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను  కొడంగల్ సీఐ బి రాములు దౌల్తాబాద్ మండల ఎస్సై రమేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్…

ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన నేపాల్ దేశం మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  కుమారుడు  గూడెం విష్ణువర్ధన్ రెడ్డి  అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ శనివారం పరామర్శించారు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర , అక్టోబర్ 7:  ఎల్. బి నగర్ నియోజకవర్గ పరిధిలోని బి.యన్.రెడ్డి.నగర్ డివిజన్ లో రూ.9 కోట్ల 21లక్షల 30 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  శంకుస్థా పన చేశారు. గాయత్రి నగర్ ఫేస్ 2, ఫేస్ 3 ఫేస్ 4…

ఓటర్ చైతన్య యాత్ర సైక్లింగ్ ద్వారా ప్రచారం చేస్తున్న సభ్యులందరికీ అభినందించిన పోలీస్ కమిషనర్ శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బుకు చెందిన  సభ్యులు ఓటర్ చైతన్య యాత్రలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎన్. శ్వేత ను కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత  ఓటర్ చైతన్య యాత్ర  సైక్లింగ్ ద్వారా చేస్తున్నందుకు సభ్యులందరినీ అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 18…

పోలీస్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన నలుగురు యువకులు పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారిని కడ్తాల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హీరా సింగ్ నాయక్,  రాష్ట్ర నాయకులు జవహర్ లాల్ నాయక్, వార్డ్ మెంబర్ తులసిరామ్, రాము, రాజు నాయక్, అమర్సింగ్, గోపి, చందు,…

అభివృద్ధికే పట్టం కట్టండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని రామిరెడ్డి బావి, కానుకుంట, మంబాపూర్, గుమ్మడిదల దోమడుగు, మండల కేంద్రమైన జిన్నారం గ్రామాలలో కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి…