Category Uncategorized

ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి – బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 10:  ‌రాష్ట్రంలో ఎలక్ట్రి ‌బస్సుల  సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన…

మూడు ట్రిలియ‌న్ల వృద్ధి ల‌క్ష్యం

– మూడంచెల తంత్రం – రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే కీల‌కం – రాష్ట్ర భ‌విష్య‌త్తును నిర్ధారించే డాక్యుమెంట్‌ – ముసాయిదా త‌యారీలో నితి ఆయోగ్ కీల‌క‌పాత్ర‌ – ల‌క్ష్య సాధ‌న‌కు మూడు సూత్రాలు – క్యూర్‌-ప్యూర్‌-రేర్ తో మూడంచెల వ్యూహం – ఇదే రైజింగ్ తెలంగాణ‌-2047 విజ‌న్ ర‌హ‌స్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను  …

ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్‌ వైపు

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగనుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. డిజిటల్‌ టన్నెల్‌, సెషన్‌…

రెండేళ్లుగా మామీద ఏడ్వడం తప్ప చేసిందేమిటి?

-అసమర్థ పాలనతో ఎగిరెగిరి పడుతున్నావ్‌ ‌రేవంత్‌ ‌-సీఎం తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6: రెండేళ్లుగా కేసీఆర్ ‌మీద, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది రేవంత్‌ ‌రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిలదీశారు.  రేవంత్‌ ‌రెడ్డిని ముఖ్యమంత్రి…

కౌలు రైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మ రణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారకరామారావు అన్నారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.15వేల రైతు భరో సా…

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

నెహ్రూ జూపార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌

– పార్కు క్యూరేటర్‌కు అందజేసిన‌ మంత్రి సురేఖ  – జూ అధికారులు, సిబ్బందికి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను జూ పార్కు క్యూరేటర్‌ వసంతకు సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అందజేశారు.…

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన కళా మహోత్సవ్‌

– మంత్రి దనసరి అనసూయ సీతక్క – సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు విచ్చేయండి – రాష్ట్రపతి, కేంద్ర పర్యాటక శాఖల మంత్రికి ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న భారతీయ కళా మహోత్సవం భిన్నత్వంలో ఏకత్వం…

మహిళా ఉత్పత్తులకు గ్లోబ‌ల్‌ మార్కెటింగ్‌

– అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం – మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ – మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…