Category Uncategorized

నిరుపేదలకు అండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 :  తెలంగాణ రాష్ట్ర మల్టిపుల్ 320 లోని జిల్లా 320ఎ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత సంచార భోజన అన్నదాన శిబిరాన్ని ఆమనగల్లుకు చెందిన ప్రముఖ వైద్యులు దివంగత జూలూరు పర్వతాలు జ్ఞాపకార్థం ఆయన 22వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు బస్టాండ్ ఎదురుగా ఉన్న రవీంద్ర మెడికల్ హాల్…

దుర్గాదేవి మండపాలను దర్శించుకున్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయా మండపాల నిర్వాహకులు చైర్మన్ ఘనంగా సత్కరించారు.…

యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గ్రామ సర్పంచ్ కృష్ణ

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: యువత సన్మార్గాలను ఎంచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు.శనివారం దాదాపూర్ గ్రామంలో  శ్రీ చైతన్య యువజన సంఘము, గ్రామ  సర్పంచ్  కృష్ణ అద్వర్యంలో  దాదాపూర్ గ్రామంలో ఆర్మీ ఉద్యోగం సాధించిన తోకని శ్రీనివాస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ… గ్రామాల్లోని యువకులు…

119 స్థానాల్లో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : నిజాయితీపరులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సాధారణ ఎన్నికల కోసం 10 రాజకీయ పార్టీలతో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హైదర్…

23, 24న ఘంటసాల, కత్తి కాంతారావు నాటకాల ప్రదర్శన

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఈనెల 23న దసరా పర్వదినం సందర్బంగా చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రముఖ సంస్కృతిక సంస్థలు ‘మధురం’, ‘కళా విపంచి’ సంయుక్తాధ్వర్యంలో శ్రీ సాయి సంతోషి నాట్యమండలి(స్టేషన్ ఘనపూర్) 20 మంది సురభి కళాకారులచే 23 న ‘ఘంటసాల నాటకం, 24న ‘కత్తి కాంతారావు’ నాటకాలను సాయంత్రం 6 గం.…

గీతమ్ లో దాండియా జోష్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నవరాత్రుల పవిత్రమైన రోజులను జరుపుకోవడానికి మంత్రముగ్ధులను చేసే దాండియా జోష్ కార్యక్రమాన్ని శనివారం హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా జరిగిన ఈ ఉత్సాహభరితమైన వేడుక నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించడమే గాక అన్నివర్గాల విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోవడంతో…

మమ అనిపించిన కందుకూరు మండల సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 21 : కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాడి వేడిగా కాకుండా మమ అనిపించారు.మండల పరిషత్ అధ్యక్షురాలు మంద జ్యోతి పాండు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేవలం 7 మంది ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచ్ లు,పలు శాఖల అధికారులు కొందరు మాత్రమే హాజరై సమావేశాన్ని మమ అనిపించారు. మొదటగా…

జగదేవపూర్ మాడల్ స్కూల్ లో వృత్తి విద్యా కోర్సుల శిక్షణ

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జగదేవపూర్ మండల కేంద్రంలోని మెడల్ స్కూల్ లో తొమ్మిది వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెగ్యులర్ కోర్సు లతో పాటు ఒకేషనల్ కోర్సులో ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా ఎంటైన్మెంట్ కోర్సులతో శిక్షణ ఇస్తున్నారని ప్రిన్సిపాల్ కే. స్లివరాజు, ఒకేషనల్ టైనర్ సోమ లక్ష్మి వృత్తి విద్యా కోర్సు…

సంగారెడ్డి జిల్లాలో విషాదం -వాగులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. శనివారం  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూరు గ్రామ శివారులో ని వాగులోకి  ట్రాక్టర్ దూసుకెల్లింది. ట్రాక్టర్  బోల్తా పడడంతో రామన్న (56), మంగలి గోపాల్ (40), మల్లేశం (32) మృతిచెందారు. మధ్యాహ్నం సమయంలో కొల్కూరు నుండి నిజాంపూర్…