Category Uncategorized

వైద్య విద్య ప్రతిష్టను దిగజార్చుతున్న పాలక విధానాలు…

జాతీయ వైద్య కమిషన్‌ ‌కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్‌ ‌కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే  ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

అమ్మవారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శ్రీ దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏ ర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో జరిగిన పూజల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి…

శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఏడవరోజు శనివారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీ సరస్వతి దేవి హోమము.మంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ  సాయంత్రంశ్రీ…

60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ  ఏమి అభివృద్ధి చేసింది లేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కోత్తూరు మండల పరిధిలోని  ఇన్మల్ నర్వ  గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవము  గ్రామ సర్పంచ్ పాత్లావత్  అజయ్  మీట్టూ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్ యాదవ్  ముఖ్య అతిథిగా పాల్గొని  నూతన, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని…

ఎలికట్ట అంబ భవాని మాతకు వెండి కిరీటం  సమర్పించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఫరఖ్ నగర్ మండలం ఎలికట్ట అంబా భవాని మాతకు  షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కొందూటి మహేశ్వరీదంపతులు, కుటుంబ సభ్యులు కొందూటి రవి చారి,రమాదేవి దంపతులు, కొందూటి శక్తిసాయి చరణ్ తో కలిసి సుమారు లక్షరూపాయల విలువచేసే వెండి కిరీటాన్ని బహూకరించారు.…

మార్కండేయ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పట్టణంలోని  శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహా గౌరీ శాకాంబరీ అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవి నవ్య, సత్యరాములు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల…

ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన గుమ్మడిదల…

ఆమనగల్లు లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో ఉన్న దివంగత ఎస్సై హనుమంత్ రెడ్డి విగ్రహానికి ఆమనగల్లు ఎస్సై బలరాం, ఎ ఎస్ఐ బాల్ రెడ్డి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసులు చేసిన…