Category Uncategorized

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నారాయణరావుపేట్ మండలంలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాటిండ్ల గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మాటిండ్ల గ్రామానికి చెందిన 50 మంది…

ప్రకృతి పరిమళం సద్దుల బతుకమ్మ ఆవిష్కరించిన సుప్రసిద్ధ చిత్రకారుడు రుస్తుం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ అస్తిత్వం.. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం సిద్దిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ చిత్రాలను అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ప్రపంచంలోనే ప్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక…

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)  సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రశాంత్ జె పాటిల్,  ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్ గౌరవవందనం స్వీకరించి, తదనంతరం పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్,…

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి రామచంద్రపురం డివిజన్…

రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం..

దొరలకు, ప్రజలకు మధ్య పోటీ బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటే..   అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఆర్మూర్‌ ‌పర్యటనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆర్ముర్‌, ‌ప్రజాతంత్ర. అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌భేటీ

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌ ‌భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్‌ ‌వీపార్క్ ‌హోటల్‌కు చేరుకున్న కోదండరామ్‌ ‌రాహుల్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్‌ ‌కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్‌ను రాహుల్‌…

DSC Application Deadline Extension

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ…

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌…ఒక్కో కార్మికుడికి రూ. లక్షా 53 వేలు

రూ. 711 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు బోనస్‌ ‌కింద విడుదల చేసింది. ఈ మొత్తం నుంచి ఒక్కో కార్మికుడికి రూ. లక్షా 53 వేల బోనస్‌ ఇవ్వనున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న 42…

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె

దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే రైతు బంధు, దళిత బంధు కలలోనైనా ఊహించామా మంత్రి కెటిఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, ‌రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో,…