ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రమైన గుమ్మడిదల…







