Category Uncategorized

ఈ నెల 11న జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలిరావాలి

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, నవంబర్ 4: ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు తరలి రావాలని  ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జేరిపోతుల లక్ష్మణ్ మాదిగ అన్నారు. మండల పరిధి రాముని పట్ల గ్రామంలో కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాలుగా ఏ,బి,సి,డి…

నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 4 : వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. తాండూరు అసెంబ్లీ   ఎన్నికలలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బియ్యాన్ని మనోహర్  రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మొదటి విడత నామినేషన్ ను  పట్టణంలోని ఆర్డీఓ…

కాంగ్రెస్  పార్టీ కుంభ కోణాల మాయం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే  దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4:  గత కాంగ్రెస్ పాలల న లో పూర్తి అవినీతి   కుంభ కోణాల్లో చిక్కుకుందని బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  డా. దేవి రెడ్డి సుధీర్…

అక్రమంగా మద్యం నిలువ ఉంచిన,సరఫరా చేసిన కఠిన చర్యలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : అక్రమంగా మద్యం నిలువ ఉంచిన ,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా నాద్ చౌహాన్  తెలిపారు. శనివారం ఆమనగల్ మండలంలోని పలు రైస్ మిల్లుల గోదాములు, కిరాణా దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ…

బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ లో ఇంటింటికి ప్రచారం పన్నాల దేవేందర్ రెడ్డి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 4:   బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకే ఓటు వేసి,ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవేందర్ రెడ్డి అభ్యర్థించారు.బండారు లక్ష్మారెడ్డి   నీ…

వైభవంగా చదువుల తల్లి సరస్వతిమాత విగ్రహ ప్రతిష్ట

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4: మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠ పూజలు శనివారం వైభవంగా జరిగాయి.ఆ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 1995-96 పదవ తరగతి  బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు చేశారు.  వేద పండితుడు అజయ్ శర్మ…

నవరంగ్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 04 : తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండి తెలంగాణ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించి, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణలో పోటీ…

బీసీలకు మద్దతు ఇచ్చే వారికి బీసీ సంక్షేమ సంఘం మద్దతు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీసీల సంక్షేమానికి మద్దతు ఇచ్చేవారికి బీసీ సంఘం మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్ కుమార్…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…