Category Uncategorized

వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయం ముప్పు శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు ఖాయమని  నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ముప్పు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఆయన శనివారం  మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో  వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ  కాంగ్రెస్ పార్టీ నాయకులతో…

కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 :  కాంగ్రెస్ పార్టీతోనే   ప్రజాస్వామ్య పాలన  సాధ్యమవుతుందని   దమ్మాయిగూడ మున్సిపాలిటీ   కాంగ్రెస్ పార్టీ   వర్కింగ్ ప్రెసిడెంట్   సామల శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.  ఆయన శనివారం  మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో  కాంగ్రెస్ నాయకులతో కలిసి  ప్రచారం నిర్వహించారు.  మేడ్చల్ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి  తోటకూర వజ్రేష్…

కసిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 :  మాడ్గుల మండలం లోని  పక్కిర తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బాలు తాండ మాడుగుల ఎంపీపీ  గౌరవరం పద్మరెడ్డి, కల్వకుర్తి తాలుక అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా…

అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి  బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 4: తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని  దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని  గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది.ఈ…

కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు మోసపోవద్దు 

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 4 :మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్కాంగ్రెస్ పార్టీ నాయకుల  మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ 13, 14వ వార్డులలో  కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, బచ్చలి నర్సింహా ఆధ్వర్యంలో  ఇంటింటి ఎన్నికల ప్రచారం మమ్మరంగా నిర్వహించారు. ఈ…

బిజెపికి ఓటు వేసి నన్ను గెలిపించండి-షాద్ నగర్ ప్రజలకు సేవకునిగాఅభివృద్ధి చేసి చూపిస్తా

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04: షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో బిజెపి మ్మెల్యే అభ్యర్థి శ్రీ అందె బాబయ్య  మద్దతుగా ఈరోజు నాగరాజు చారి అధ్యక్షతన ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,ఈ సందర్బంగా…

నిరుపేదలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : నిరుపేదలకు సేవలు అందించడమే ఆమనగల్ లయన్స్ క్లబ్ లక్ష్యం అని శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ మేనేజర్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జూలూరి జయప్రకాష్, జూలూరి రమేష్ సెట్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మల్టిపుల్ 320 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీల్స్ ఆన్ వీల్స్…

ఆచారికి మద్దతుగా బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా కడ్తాల్ మండలానికి చెందిన బిజెపి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులతో కలిసి కొండ్రిగాన్ బోర్డ్ తండా, పిల్లి గుండు తండా,  పెద్దిరెడ్డి చెరువు తండా,  నాగిరెడ్డి గూడ తండా,…

ధర్మ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం పార్టీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4 : కందుకూరు మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధర్మ యుద్ధం ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి,ఎస్సీ,ఎస్టీలు నూటికి 90 శాతం ప్రజలు అణగారిన వర్గాలు సంపదకు,రాజ్యానికి,భూమికి దూరంగా ఉన్నారని…