Category Uncategorized

తెలంగాణ ఎన్నికల నిర్వహణలో భాగంగా షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04:స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఎన్నిక ల  నిర్వహణ లో భాగంగా ఏర్పాటు చేసిన చెపొస్ట్ లను తగ్గించి, సుమారుషాద్ నగర్ రెడ్ రోజ్ గార్డెన్ నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ వరకు పోలీస్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది.…

మహేశ్వరంలో కమలం జెండా ఎగరవేస్తాం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04:మహేశ్వరం నియోజక వర్గంలో భారీ మెజార్టీతోకమలం జెండాఎగరవేస్తామని, అన్ని వర్గాల ప్రజలు బి.జే.పి. అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తెలిపారు. శనిబి.కె.పి.ని ఆదరిస్తున్నారనివారం మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఛత్రపతి శివాజీవిగ్రహానికి నివాళులు అర్పించి. తెలంగాణ అమరవీరుడు సిరిపురంయాదమను స్మరించుకొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.నాగారం, పడమటి తాండ, నాగిరెడ్డిపల్లి,…

కష్టాలలో ఆదుకొని నాయ కులు.. ఎన్నికల కోసం వస్తున్నారు

ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 4:  పకృతి విపత్తులు, వరదల సమయంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న.. పట్టించుకోని నాయకులు.. ఎన్నికల కోసం వస్తున్నారని  ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  అన్నారు. స్వలాభం కోసం వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయ కులను నమ్మొద్దని ..…

బిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సంక్షేమ పథకాల సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

   శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4: అభివృద్ధి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి  కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్…

నగరంలో నేడు ఐఏయూ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2023

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, న‌వంబ‌ర్ 4 : భారత దేశంలో తొలిసారిగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఐఏయూ 50 కి.మీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2023, ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 అనే రెండు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని ఎన్ఈబీ స్పోర్ట్స్ ప్రతినిధులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 4: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 29వ వార్డు కన్యాలాల్ లో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి…

మళ్లీ మూడవసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 4: రాష్ట్రంలో మూడవసారి మళ్లీ టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనే విలియం గ్రౌండ్లో  నిర్వహించిన టిఆర్ఎస్ యువ ప్రభంజనం కార్యక్రమానికి రాష్ట్ర గనులు…

వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం   నాగారం  మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు  గూడూరు అశోక్ గౌడ్ , చిన్నంరాజు ప్రభాకర్ గౌడ్, ర్యాల  అశోక్ యాదవ్,  చిన్నంరాజ్ సతీష్ గౌడ్  శనివారం ప్రచారం నిర్వహించారు .   మున్సిపల్ పరిధిలోని…

విశ్వరూపం మహా సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 4: విశ్వరూప మహా మహా సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కో ఇంఛార్జి బోర్ర రవి మాదిగ పిలుపు నిచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.. ఈ నెల 11న తలపెట్టిన విశ్వరూప మహా సభ గోడ…