Category Uncategorized

ట్రైబల్ పోలీస్ బెటాలియన్ సమస్యలు ప‌రిష్క‌రించండి

– డీజీపీకి మంత్రి సీతక్క విన‌తి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ట్రైబల్ పోలీస్ బెటాలియన్‌ను బలోపేతం చేయాలంటే ఉద్యోగ భద్రత, నూతన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు కల్పించడం అత్యంత అవసరమని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు,…

జమలాపురపు విఠల్‌రావుకు వివేకానంద స్ఫూర్తి పురస్కారం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 12: జాతీయ తెలుగు సారస్వత పరిషత్‌, శ్రీ ఆదిలీల ఫౌండేషన్‌ న్యూదిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేశిరాజు రాంప్రసాద్‌ నేతృత్వంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు వివేకానంద స్ఫూర్తి…

యాప్‌ ఆధారిత డిపాజిట్లతో రూ.850 కోట్ల మోసం

– ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 6: ఫాల్కన్‌ ఎం‌డీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ముంబయిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్‌దీప్‌పై లుకౌట్‌ ‌నోటీసులు  జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ‌నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు సమాచారం…

వీబీ-జీ రాం జీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

– పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామ‌చందర్‌ ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర రథసారథి ఎన్.రామ‌చందర్‌ ‌రావు అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీతోపాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్…

‘ఫూలే’ వీక్షించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ప్రసాద్ ల్యాబ్స్ లో అనువాద చిత్రం ఫూలే ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీక్షించారు. ఈ సినిమాను చూసేందుకు అసెంబ్లీ నుంచి ఆర్టీసి బ‌స్సులో ఆయ‌న ప్ర‌యాణించారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ద‌ర్‌బాబు, ప్ర‌భుత్వ…

ప్రత్యేక తెలంగాణ కోసం కొండా వెంకట్ రెడ్డి, 41 ఎంఎల్యేలు

“ఒక వైపున ఉపన్యాసాలు సత్యాగ్రహాలు, పికెటింగులు, ధారణలు హర్తాళ్లు విద్యార్థులు, ప్రజలూ సాగిస్తుండగా మరొక వైపున ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు. రైల్వే స్టేషన్లపై దాడులు, బస్సుల కాల్చివేత రైలుపట్టాల పీకివేత, వగైరా సాగినవి. లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగం కాల్పులు, అరెస్టులు, రోజువారీ కార్యక్రమమైపోయినవి. పంచాయితీలు, సమితులు, మున్సిపాలిటీలూ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలు చేయగా గ్రామాలలో కూడా…

అన్‌లైన్‌ ‌గేమ్స్ ‌బారిన ప‌డి మరో యువకుడు బలి

– డబ్బులు పోగొట్టుకోవడంతో ఆత్మహత్య మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 27 : జిల్లాలోని సూరారం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు అలవాటుపడ్డ రవీందర్‌ (24) అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు బానిసైన రవీందర్‌ అం‌దులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.…

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. సోమ‌వారం సాయంత్రం దిల్లీ తిరిగి వెళ్తున్న ఆమెకు హ‌కీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డిలు వీడ్కోలు పలికారు. వీరితోపాటు మంత్రి సీతక్క,…

పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారిపై ఛార్జిషీట్

న్యూఢిల్లీ, డిసెంబ‌ర్ 15: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవా రంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాడి ప్రధాన ఎస్ఈ సూత్రధారిగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్య కలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా కమాండర్ జాజిద్ జాట్ ను పేర్కొంది. హహల్గాం దాడి కేసులో లష్కరే…