Category Uncategorized

కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దు బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 16:    కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.    నాచారం డివిజన్, బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్  ఆధ్వర్యంలో, శ్రీ సాయి నగర్ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు కి బండారి…

విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్  బాటలు వేసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 16:విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్ బాటలు వేసుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్ధి కాకి గోపాల్ జడ్పిహెచ్ఎస్ ముజాహిద్ పూర్ ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థులకు 20 మందికి క్రీడా దుస్తులను  అందజేశారు.ఇంతకుముందు జిల్లా స్థాయిలో క్రీడల్లో క్రీడా దుస్తులు  లేకుండా ఆడీన విద్యార్థులను చూసి ఆ పాఠశాల పూర్వ విద్యార్థిగా తనవంతు…

కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 16: కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా కరెంటు ఇవన్నీ కాంగ్రెస్ ను గెలిపించుకుంటారా అని ప్రజలను ప్రశ్నించి కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కోరారు. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శాసనసభ…

అరాచక పాలనకు చమరగీతం పాడండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రధానమంత్రి మోదీ ఇచ్చే పైసలతో రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు, ఆసుపత్రులు కట్టారని, నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆయనకు మాత్రమే తప్ప ఎవరికీ ఉద్యోగాలు రాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అరాచక పాలనకు చమరగీతం పాడి, ప్రజలంతా…

కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బీడు బడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకే దక్కిందని చిన్నకోడూర్ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు త్రాగునీరు ఉచిత విద్యుత్తు సరఫరా ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి కసారంపల్లి…

ఈవీఎం టాంపరింగ్ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి గెలవడానికి బీజేపీ పార్టీ చూస్తుందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనికి భారత ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ అధికారులు సహకరిస్తున్నారని దీనికి కేంద్ర హోమ్ మంత్రి…

ప్రజలలోరోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మేరకు గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పార్థికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా…

ఒక సారి అవకాశమివ్వండి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజలే నా వసుధైక కుటుంబమని ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నా కుటుంబ సభ్యుల్లాంటి మీరంతా గెలిచినట్లేనని, మన పాలన కోసం  మన ఓట్లు మనమే వేసుకుందామని  పటాన్ చెరు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రామచంద్రపురం, భారతినగర్  డివిజన్ లలోని శ్రీనివాస్ నగర్…

ఓటు వేసేలా ఓటర్లను చైతన్య పరచాలి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 16: జిల్లాలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.గురువారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా స్వీప్,తదితర నోడల్   అధికారులు, సెక్టోరల్ అధికారులు తదితరులతో స్వీప్,ఓటరు చైతన్యం పై చేపట్టిన,చేపట్టాల్సిన…