Category Uncategorized

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 17 : మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజల అభ్యున్నతికి పాడుపడతారని ప్రజల సంక్షేమం అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తలకొండపల్లి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల…

ఇబ్రహీంపట్నంలో మారుతున్న సమీకరణాలు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.బిఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి,కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి,బిజెపి అభ్యర్థి దయానంద్ గౌడ్ పోటీ చేస్తున్నారు.సిపిఎం నుండి యాదయ్య పోటీ చేస్తుండగా నియోజకవర్గంలో దశలవారీగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్యలో పోటీ ఉంటుందని అందరూ…

సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్‌ది సంక్షేమమని,ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ,గుమ్మడివెల్లి,ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్,అన్నోజిగూడ,గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా…

ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 17: ఎల్ .బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోఎన్నికల శంఖారావం ప్రారంభంలో…

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి…

పేదల బతుకుల్లో వెలుగులు నింపిన బీఆర్‌ఎస్‌ను దీవించండి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: పేదల బతుకుల్లో వెలుగులు నింపిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని బీఆర్‌ఎస్‌ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తల్లి ప్రమొదిని పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె యలాల మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసిరెడ్డి జెడ్పీటీసీ ప్రమోదిని …

బీసీలను అవమానించేలా రాహుల్ గాంధీ, కేటీఆర్ మాట్లాడారు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అంటే బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కులం కాదు గుణం ముఖ్యం అని కేటీఆర్ కూడా బీసీలను అవమానించే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఈ…

సకల జనుల విజయ సంకల్ప సభలు..

 బహిరంగ సభలలో ప్రసంగించనున్న అమిత్‌ షా హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌16:బిజెపి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్‌ షా ఈనెల 18న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాలలో భాగం గా వివిధ బహిరంగ సభ లలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలకు లిసకల జనుల విజయ సంకల్ప సభలి గా నామకరణం…

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడమే బిజెపి లక్ష్యం

.నిరుద్యోగ యువతను కేసీఆర్‌ ‌దగా చేశారు •ఎన్నిచేసినా తండ్రీకొడుకుల ఉద్యోగం ఊడిపోవడం  ఖాయం.. •కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌రెండూ   ప్రజలను మోసం చేశాయి •బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ  అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు  డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని..ఏ వర్గం కూడా…