Category Uncategorized

పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేత  జడ్పిటిసి దశరథ్ నాయక్

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : పేదింటి కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలుస్తుంది. మండలంలో ఏ పేదింటికి ఆపద వచ్చినా తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు దశరథ్ నాయక్ పేద కుటుంబాలు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బొడ్డుపల్లి అనూష వివాహానికి జర్పుల…

జైపాల్ యాదవ్ గెలుపు కోసం బి నాయకుల ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డు, శ్రీకాంత్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ కాలనీలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థి జయపాల్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరడం జరిగింది.…

అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పి.హెచ్.సి ఎన్.అన్నాపురం సబ్ సెంటర్ లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ కవితను విధుల్లోకి తీసుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారానికై పోరాటాలు నిర్వహించిన కార్మికులపై కెసిఆర్ ప్రభుత్వం, వారి…

అభివృద్ధి ప్రదాతకే మా మద్దతు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్ చెరు అభివృద్ధి ప్రధాత, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు పట్టణంలోని చైతన్య కాలనీ, అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. గురువారం కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నియంత పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా తలా ఓ దారి  చూసుకుంటున్నారని అండం విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడ పట్టించుకున్న పాపాన పోలేదని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ కోసం వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులను…

బిఎల్వోల ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర నవంబర్ 16: బిఎల్ఓల   ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ ప్రక్రియ, ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వెచ్చిస్తున్న ఖర్చులు తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ లోని తన…

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్‌ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూరు,. ప్రజాతంత్ర, నవంబర్ 16: హైదరాబాద్ నగరంలోని కింగ్స్ కోహినూర్ పిల్లర్ నం. 67, గుడిమల్కాపూర్, అత్తాపూర్ లోని కింగ్ కోహినూర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి దంపతుల ముద్దుల కూతురు నవ్య వివాది శుభకార్యానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను…

వరదల సమయంలో ఈ నేతలు నేతలు ఎక్కడ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 16: ఎన్నికలు రాగనే వచ్చి, పోయే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకురాలుకు ప్రతి ఒక్కరు అండగా ఉండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు.మీర్ పేట్…