Category Uncategorized

సబండ వర్గాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీలకు మేలు జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీని బీసీలు విశ్వసించే పరిస్థితులు లేవని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా…

కౌంట్‌ ‌డౌన్‌..15

‌ప్రజా‘తంత్రం’ ఎవరి బల సమీకరణం వారిది కులజనుల కూడికే మూలనిధి రాజకీయ లెక్కలకి ఇదే పునాది ఎక్కాలు రాకపోతే ఒకటే రంధి అంతరాలే అందలానికి పెన్నిధి నిచ్చెనమెట్ల కిందకి నెట్టే పరిధి సామాజిక న్యాయానికి సమాధి ప్రజాస్వామ్యమే చివరికి బందీ! – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు బోధన్‌, ‌నిజామాబాద్‌…

ఓడిఐలో సచిన్‌ ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 15 : ‌బుధవారం ముంబయిలో న్యూజీల్యాండ్‌తో జరిగిన ఓడిఐ వరల్డ్ ‌కప్‌ 2023 ‌సెమీ ఫైనల్‌లో ఇండియా స్టార్‌ ‌బ్యాట్స్‌మన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ తన 50వ సెంచురీతో ఇంతకు ముందు అంతర్జాతీయంగా 49 సెంచురీలతో సచిన్‌ ‌పేరున ఉన్న ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును తన 50వ సెంచురీతో బద్ధలు కొట్టి…

ముగ్గురు సిఎం అభ్యర్ధుల మధ్య ముచ్చటైన పోటీ

కెసిఆర్‌ను ఈ రెండు స్థానాల్లో  గెలువనీయవద్దని కాంగ్రెస్‌, ‌బిజెపిలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై పోటీకి దిగడం మరింత ఆసక్తిని రేకిస్తున్న అంశం. కాగా అటు గజ్వెల్‌లో భారతీయ జనతాపార్టీ చేర్పుల…

60 ఏం‌డ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమి చేయలేదు

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అన్నేండ్లు చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు చేస్తనంటె ఎట్ల నమ్ముతరు..? కథలాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్‌ వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏవి• చేయలేదని..ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం…

కానరాని మీడియా స్వేచ్ఛ…!

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా రంగానికి కష్టకాలంలో ఉంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్స్‌ మేరకు 1966 నవంబర్‌ 16 వ తేదిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి…

అసహనం అనర్థదాయకం..!

అసహనం అనర్థదాయకం. అసహనం ప్రమాదకారణం. అసహనం నష్టదాయకం. అసహనం అపఖ్యాతి కారణం. అసహనం ఓ భావోద్వేగ ప్రతికూల ప్రవర్తన. సహనం శాంతిని ప్రసాదిస్తుంది. సహనం సంస్కారాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. సహనం సాఫల్య దరికి చేర్చుతుంది. సహనం సకల సుఖదాయకమే కాదు సుస్థిరాభివృద్ధికి ఊతం కూడా అవుతుంది. సహనం మనశ్శాంతికి సోపానం. ఓపిక, సహనాలు శాంతి పావురాల…

కార్తీకం పరమ పవిత్రం

ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నెల రోజులూ భక్తులు నిత్యం శివనామం స్మరిస్తారు. కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు. 14వ తేదీన కార్తీకమాసం మొదలైంది..కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిస పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.  కార్తీకశుద్ధ ఏకాదశికి  ఎంతో విశిష్టత…

మూడోసారి సీఎంగా కేసీఆర్‌ ‌చరిత్ర సృష్టిస్తారు

రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలు గానీ లేవు సీఎం నేతృత్వంలో గ్లోబల్‌ ‌సిటీగా హైదరాబాద్‌ ‌ప్రజలు పోలింగ్‌ ‌బూత్‌లలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి మీట్‌ ‌ద ప్రెస్‌లో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్‌…