Category Uncategorized

కేసీఆర్‌ ‌గద్దె దిగిపో….

మరోసారి వోటు వేసి మోసపోతే..గోసపడుతాం కాళేశ్వరంతో లక్షల కోట్ల అవినీతి…ధరణితో పేద రైతుల భుములు ఆగం సిఎం కేసీఆర్‌ ‌పాలనపై టిజెఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌సంపూర్ణ మద్దతు కాంగ్రెస్‌ ‌పార్టీకేనని స్పష్టం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతి పాలనను ఈ ఎన్నికల ద్వారా పారదోలి ప్రజాస్వామిక తెలంగాణ…

జనగామ గడ్డ…ఉద్యమాల అడ్డ

కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ ‌పార్టీని మోసం చేసిన వారిని బండకేసి కొడుతాం ప్రగతి భవన్‌లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు తప్ప…రాష్ట్ర ప్రజలకు ప్రవేశం లేదు జనగామ ఎన్నికల ప్రచార సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అబద్ధాల, కబ్జాల సీఎం కేసీఆర్‌ : ‌కొమ్మూరి ప్రతాప్‌ ‌రెడ్డి జనగామ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కన్నతల్లి లాంటి…

అజాగ్రత్తగా ఉంటే వోటే కాటేస్తుంది

కాంగ్రెస్‌ ‌మళ్లీ కొత్త రూపంలో వొస్తున్నది జాగ్రత్త యాభై ఏండ్ల కాంగ్రెస్‌.. ‌పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాల పనితీరును బేరీజు వేయాలిసం క్షేమంలో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా తెలంగాణ కారు గుర్తుకు వోటేసి పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపించండి మెదక్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌   మెదక్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ఆలోచించి…

ఉప్పల్లో  బిఆర్ఎస్ గేలుపు ఖాయం బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 15:  ఉప్పల్లో   బిఆర్ఎస్ జెండా ఎగరవేయటం ఖాయమని,  తద్వారా నియోజకవర్గంలో ప్రతి  సమస్యను కూలం కుశంగా తెలుసుకొనిపరిష్కరిస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారంతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ అధ్వర్యంలో    లక్ష్మారెడ్డి తిరుమల…

అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహేశ్వరం మడలంలో సిరిగిరిపురం, చిన్న తూప్రా గ్రామ పంచాయితీ కు చెందినపలువురు  సర్పంచ్ కాసుల సురేష్ రఘుపతి గౌడ్ అద్వర్యంలో బి జె పి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో చేరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్…

అవినీతి కుటుంబ పాలనను అంతం చేద్దాం శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజాపా అభ్యర్థి రవి కుమార్ యాదవ్ అన్నారు. మేరకు ఆయన బుధవారం డివిజన్ సాయి నగర్ మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో అన్ని…

బీఆర్ఎస్ కి ఓటేసి మరోసారి మోసపోవద్దు మాధవరం కాంతారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15 : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్‌ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు అని, దశాబ్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత సూన్యమే అని కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు ఆరోపించారు.  బుధవారం కూకట్పల్లి అసెంబ్లీ…

నామినేషన్ ఉపసంహరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ స్వతంత్ర  ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కానుగుల జంగయ్య బుధవారం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వస్ఫుల జంగయ్య, కానుగుల జంగయ్యతో మాట్లాడి ఒప్పించి నామినేషన్ ను ఉపసంహరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా జంగయ్య నామినేషన్…

కెసిఆర్ కు అధికారమిస్తే గొస పడతాం ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలకు మోసపోయి వారికి ఓటు వేస్తే గోసపడతామని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాడుగుల మండలంలోని దొడ్లపాడు, గుడి తండా, నాగిళ్ల, ఫిరోజ్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో…