Category Uncategorized

సిడబ్ల్యూసి 2023 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ భారత్ టీం గెలవాలని ప్రత్యేక పూజలు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ టీం గెలవాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దంపతులు కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో అజయంగా గెలుస్తూ వస్తున్నటువంటి భారత్ టీం ఆదివారం అహ్మదాబాద్, గుజరాత్,…

గ్రామాలలో గులాబీ జెండాల రెపరెపలు..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రోడ్ షో కు భారీ స్పందన భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. కాలనీల వాసులు.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్ పూర్ మండలం ఐలాపూర్, ఐలాపూర్ తాండా, పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట…

ఆచారికి మద్దతుగా ఇంటింట ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా బిజెపి నాయకులు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక అవకాశం ఇచ్చి ఆచారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమనగల్లు అభివృద్ధి చెందాలంటే ఆమనగల్లు పట్టణానికి చెందిన స్థానిక బిజెపి అభ్యర్థి అభ్యర్థి ఆచారి కమలం పువ్వు గుర్తుకు…

ప్రచారంలో వింత అనుభవాలు..

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డిలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి జైపాల్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేయాలని రైతులను…

కల్వకుర్తి సీఎం కే.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిన నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ అధ్యక్షతన కల్వకుర్తి పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరుతున్న వాహనాలను జెండా ఊపి బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు సీ ఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్…

విద్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంఏ పాషా మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 :  ఆమనగల్లు విద్యానగర్ కాలనీ కి సంబంధించిన దీర్ఘకాలిక, అత్యంత కీలకమైన సమస్యను పరిష్కారం చేసినందుకుగాను కమిటీ సభ్యులు కాలనీవాసులు అధ్యక్షుడు ఎంఏ పాషాని మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కాలనీ కార్యవర్గం సమావేశమై ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా పాష  ఉపాధ్యక్షుడు వర్కాల శేఖర్, జనరల్ సెక్రెటరీ మానుపాడు జంగయ్య,…

జల్లెడలా ముర్రేడు బ్రిడ్జ్‌ మంత్రి పర్యటనతో మోక్టం కలిగేనా ?

ప్రసవ వేదనలా ప్రయాణం మొన తేలిన ఇనుప చువ్వలు గుంతల మయంగా పుట్‌పాత్‌ కొత్తగూడెం : ముర్రేడు బ్రిడ్జ్‌పై ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులకు ప్రసవ వేదన తప్పడం లేదు. బ్రిడ్జ్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఆదమరిస్తే అంతే సంగతులనే భయందోళన వాహనదారలు వ్యక్తం చేస్తున్నారు.…

33 రోజులు ..60 సభలు ..!

హుస్నాబాద్‌ నుంచి చేర్యాలదాకా ఆక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 18వరకు దిగ్విజయంగా కొనసాగుతున్న ఆశీర్వాద సభలు.. ఆలోచించి చర్చించి విచక్షణ తో ఓటువేయాలి..ఎవరేందో ఎరుకతో గెలిపించాలి కారు గుర్తుకు వోటేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించాలి: ప్రజలకు సీఎం కెసిఆర్‌ పిలుపు ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,నవంబర్‌18:      అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ పార్టీ వొస్తే మళ్ల కరెంటు కష్టాలు

ఇన్వర్టర్లు, జనరేటర్లకు పని ఎన్నికలు మూడు రోజుల పండగ కాదు…ఐదేళ్ల భవిష్యత్తు కెసిఆర్‌ వొచ్చిన తర్వాత కరువు, కర్ఫ్యూ లేదు నిజామాబాద్‌ రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొస్తే కరెంట్‌ కష్టాలు మళ్లీ వొస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వొస్తుందని మంత్రి హరీష్‌…