Category Uncategorized

‌ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి..

ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ ‌పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటిని గుంజుకుంటున్నది బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర ఎన్నికలు వొచ్చినప్పుడల్లా మతచిచ్చు రేపి లబ్ది పొందే యత్నం ఆసిఫాబాద్‌ ‌విజయ భేరి సభలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసిఫాబాద్‌/‌రెబ్బెన, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌ప్రజల…

దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నిలయం

మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి * కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి మహేశ్వరం అర్బన్‌ , ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భరత దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు మహేశ్వరం నియోజకవర్గం నిలయంగా మరిందని అందరు అన్నదమ్ములు వల్లే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది

కారు గుర్తుకు ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించండి * రాష్ట్ర హోం మినిస్టర్‌ మహమూద్‌ అలీ ఆదివారం ఉప్పల్‌ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ  మాత్యులు మహమూద్‌ అలీ  ఉప్పల్‌  బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ ఎన్నికల ఇన్చార్జ్‌…

ముంబై తెలంగాణ ప్రజల వెతలు పట్టించుకోరా..?

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం…

సంక్షేమానికి పెద్దపీట వేసిన బిఆర్‌ఎస్‌కి వోటు వేసి గెలిపించాలి

 బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్‌ 19: కాంక్రీట్‌ జంగిల్‌ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు సెదదిరేలా, స్వచ్ఛమైన గాలి పొందేలా పార్కుల అభివృద్ధితో పాటు క్రీడా మైదానాల వద్ద సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా  హైదరాబాద్‌ మహా నగరాన్ని గొప్ప విజన్‌ తో ముందుకు…

మరోసారి తెలంగాణ దగాపడ్డది

(మండువ రవీందర్‌రావు ) తెలంగాణ మరోసారి దగాపడిరది.. అరవై ఏండ్ల ఆకాంక్షలు, పద్నాలుగా ఏండ్ల నిర్విరామ పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా పోయాయి.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు మిగిలింది అప్పులు, అవినీతి, విధ్వంసం మాత్రమే.. వేలాది మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అన్యాక్రాంత మవుతున్నది.. నిధులు, నియామకాల నినాదం అటుకెక్కింది.. ఒకే కుటుంబ…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది : రాష్ట్ర హోం మినిస్టర్ మహమూద్ అలీ

ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముస్లిం మైనార్టీలను గౌరవించి అత్యధిక సంక్షేమ పథకాలు ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమనీ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిం కుటుంబ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు

సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 19: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆరు గ్యారెంటీ లతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల…

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్న్ని 19: దళిత వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్.బి.నగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ…