Category Uncategorized

బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి  టిఎస్-ఎంఆర్ పి ఎస్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎస్సి వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామని మంత్రి హరీష్ రావు తెలిపారు.సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు.రెండవసారి కూడా అసెంబ్లీలో…

నేడు మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ  సమ్మేళనం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్వర్యంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,  ఈ నెల 21న మంగళవారం ఎల్బీనగర్ చింతల కుంటలోని ప్రల్లవి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులిపాటి త్రివేది, అధ్యక్షుడు తోట సుదేష్…

ఆరు పథకాలు ఆరు అస్త్రాలు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలుగా మార్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం చంపాపేట్ లో ఐఓసి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర…

భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు

గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్‌ ‌వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 19 : ‌గతంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం

ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో.. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి కాంగ్రెస్‌ ‌గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌…‌దళిత బంధుకు జై భీమ్‌ ‌కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్‌ ‌యాదవ్‌ని గెలిపించుకోవాలి కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర…

అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు..రైతు కూలీలకు ఆర్థిక సాయం ధరణి పేర పెద్ద ఎత్తున భూదోపిడీ…అధికారంలోకి రాగానే విచారణ 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ…బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్‌ ‌ది…

అమ్మను చూసి చాలా నేర్చుకున్నా..నాపై నాన ప్రభావం తక్కువే

చెల్లెలు కవిత చాలా డైనమిక్‌..‌మా కుటుంబంలో అలా ఇంకెవరూ లేరు సతీమణికి చాలా ఓపిక మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చాం..ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్‌ ‌పార్కులు ఏర్పాటు చేశాం మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు కేటాయించక పోవడం బాధగానే ఉంది ‘వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌మహిళలతో చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ :…

నేడు రాష్రానికి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

24, 25న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ ‌షోలు సీనియర్‌ ‌నాయకులు బహిరంగ సభలు, రోడ్‌ ‌షోలు, మీడియా సమావేశాలు ప్రజలందరి చూపు…బిజెపి వైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌   ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌మరో 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి సీనియర్‌…

‌ప్రచారానికి మిగిలింది పదిరోజులే

ముఖాముఖి పోటీ, త్రిముఖ పోటీలతో హడావిడి ఒకవైపు ప్రచారాలు…మరోవైపు వ్యూహాలు ఇప్పటికే ప్రచారంలో చాలా ముందున్న బిఆర్‌ఎస్‌ ‌దిల్లీ పెద్దల వరుస పర్యటనలతో కాంగ్రెస్‌, ‌బిజెపిల్లోనూ ప్రచారంలో ఊపు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 19 : ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది పది రోజులు మాత్రమే. ఇరవై నాలుగు గంటల ముందు…