Category Uncategorized

బహుజనులు బానిసలుగా కాదు పాలకులుగా ఉండాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 20 : మన ఓటును మనువాద దోపిడీ కులాల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోయి బానిసలుగా ఉండాలా లేదా అనే విషయం తేల్చికొనే సమయం ఆసన్న మైనదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ నిమ్న జాతుల పౌర సమాజానికి పిలుపునిచ్చారు. మనకు ఓటు…

మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన చిన్నకోడూరు  బోయిని రాకేష్ 

సిద్దిపేట,ప్రజాతంత్ర, నవంబర్ 20:  బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు అజయ్ తో పాటు అల్లీపూర్ గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రవీణ్ బీజేవైఎం మరికొంత మంది యువకులు చేరారు. వారికీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.అదేవిదంగా అల్లీపూర్ గ్రామం లో ఉన్న యాదవ సంఘం 48 కుటుంబాలు సభ్యులు…

స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా  జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్  జయ శ్రీ ఎస్.భోజ్ (ఐఎఎస్), దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్), అబ్జర్వర్ లతో కలిసి సిద్దిపేట పట్టణం పొన్నాల…

26న దుబ్బాకకు సీఎం కేసీఆర్ రాక

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ బిజెపి తోడు దొంగలే ఇది దుబ్బాకలో…

సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట యాదవ్ సదర్ ఉత్సవా కమిటీ, యాదవ సంఘం  సంఘం అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన సదర్ సయ్యాటలో అయన ముఖ్య…

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నేతలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  సిద్దిపేటలో బిజెపి, కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందివ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణకూట్లో రాయి తీయలేనోడు ఏట్లోని రాయి తీస్తడు అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం.కర్ణాటకలో మూడు గంటల…

అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  వర్గాల ప్రజలకు అండగా, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన ముందుకు పోతుందని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ గుడిసెల నందు గల్లీ, గల్లీ…

బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి  టిఎస్-ఎంఆర్ పి ఎస్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎస్సి వర్గీకరణకు బి ఆర్ ఎస్ కట్టుబడి ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామని మంత్రి హరీష్ రావు తెలిపారు.సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇది. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు.రెండవసారి కూడా అసెంబ్లీలో…

నేడు మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆత్మీయ  సమ్మేళనం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్వర్యంలో దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని,  ఈ నెల 21న మంగళవారం ఎల్బీనగర్ చింతల కుంటలోని ప్రల్లవి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులిపాటి త్రివేది, అధ్యక్షుడు తోట సుదేష్…