Category Uncategorized

గులాబీ గూటికి హస్తం పార్టీ నాయకులు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 20:  దౌలతాబాద్ మండలం నీటూర్,పొల్కంపల్లి, సేవబండ తండా,కొడంగల్ మండలం పోచమ్మ తండా మద్దూరు మండలం చంద్ర నాయక్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారిని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా…

దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 20 :  ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ కు అమ్ముడు పోయిన ఎల్బీనగర్ ఎమ్యెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థుల ఫోరం నేత మంచాల శ్రీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు…

సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ఎలాంటి ఒత్తిడికి  లోను కాకుండా ప్రశాంతంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో ముఖ్యమైన ఘట్టం…

అభివృద్ధికి కేరాఫ్  బిఅర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20:   అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ అని, కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు. ప్రతిపక్షాల అంచనాలకు సైతం అందకుండా రెండవ…

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసమే 

11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచారు 1200 మంది ప్రాణాలు బలిగొని రాష్ట్రాన్ని ఇచ్చారు దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం కారుకు ఓటు ప్రగతికి బాట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు, కార్యకర్తలు పటాన్…

కుత్బుల్లాపూర్ శివసేన ఎమ్మెల్యే అభ్యర్థి  విత్ డ్రా

ప్రజాతంత్ర, నవంబర్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శివసేన బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్  నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నామినేషన్ వేసిన నాలుగు రోజులకు లక్ష్మణ్ మాతృమూర్తి భారతి బాయ్ పరమపదించారు. ఆయన కన్నతల్లి మరణించడంతో మనస్థాపానికి గురయ్యానని ఎమ్మెల్యే అభ్యర్థికి విత్ డ్రా చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. శివసేన…

పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి పోస్టల్ బ్యాలెట్ పక్కగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 20:  పోస్టల్ బ్యాలెట్ పంపిణీ  పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి అన్నారు.సోమవారం తాండూరు  రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, ఈ జిల్లాకు…

మంత్రి హరీష్ రావు సమక్షంలోబిఆర్ఎస్ పార్టీలో చేరిన ఖమ్మం పల్లి కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిగా చేయుటకు మేమంతా బిఆర్ఎస్ పార్టీ వైపు ఉండి  కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సోమవారం ఖమ్మం పల్లి గ్రామానికి చెందినకాంగ్రెస్ పార్టీ నాయకులు.స్థానిక ఎంపీటీసీ యాదగిరి మాజీ సర్పంచ్ దామశంకర్ మండల నాయకులు మంద…

మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్-బిఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 20: జల్ పల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చాను, మరోసారి అవకాశం ఇస్తే, కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేసి చూపిస్తానని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గత ఐదు ఏళ్ల క్రితం జల్ పల్లి మున్సిపాలిటీ పూర్తిగా చెత్త చెదారం, మురుగు నీరు…