Category Uncategorized

నీలం మధుకు ప్రజలు నిరాజనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో రోడ్ షో నిర్వహించారు. ఈ…

2 వేల కోట్ల నిధులతో మహేశ్వరం అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 25:మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ముక్యమంత్రి కే సి ఆర్ 2 వేల కోట్ల కు పైగా నిధులు మంజూరు చేసిన అభివృద్ధి బాటలు వేసిన ఘనత సి ఎం కే సి ఆర్ ధేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తేలిపారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల్,…

కారు గుర్తుకు వోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 25:   ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్  ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో  సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరంగా చెప్తూ, కరపత్రాలు అందజేస్తూ నమూనా బ్యాలెట్ పై అవగాహన…

బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 25 :  మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర మల్లారెడ్డి కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు.16వ వార్డులో బి ఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి, అక్బర్ బాషా,   నరేందర్ రెడ్డి, వెంకన్న,  రామచంద్రారెడ్డి, ఓం ప్రకాష్  ప్రచారం చేశారు .  వారు మల్లారెడ్డిని   …

దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు మాలమహానాడు మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ(డిబిపి) అభ్యర్థులకు మాలమహానాడు సంస్థ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ను మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, హై కోర్ట్ అడ్వకేట్ డాక్టర్ విఎల్.రావు, జాతీయ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్…

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన సాయి సాదినేని, నిఖిల్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాయి సాదినేని, నిఖిల్ లు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాచారం డివిజన్ మేడల…

హరివర్ధన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  25 :  మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు గా నియమితులైన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డిని  శనివారం  నాగారం మున్సిపల్ కౌన్సిలర్ పంగ  హరిబాబు,  కాంగ్రెస్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, చిన్నం రాజు సతీష్ గౌడ్, కౌకుంట్ల…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తాం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డికి 5వ వార్డు నుండి భారీ మెజార్టీని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అఖిల్ బాబా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బుయ్యాని మనోహర్ రెడ్డి పట్టణ పరిధిలోని…

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు న్యాయవాదులకు సేవ రత్న పురస్కారాలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపబడినధి మన భారత రాజ్యాంగం అని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్ట్ మాజీ చైర్మన్ జస్టిస్ వామన్ రావు అన్నారు. ఈ మేరకు శనివారం అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో తెలంగాణ మేధావుల ఫోరం…