Category Uncategorized

నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా.. రిస్క్‌ వద్దు…కారుకు వోటెయాలె… నంగునూరు రోడ్‌ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా…

సిఎం కెసిఆర్‌ రెచ్చగ్గొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ చేశారు.…

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి (నిన్నటి తరువాయి…) మీకు కేసీయార్‌తో పరిచయంఎలా మొదలైంది? పాపిరెడ్డి : చంద్రబాబు హాయాంలో వ్యవసాయ కరెంటు బిల్లుల భారం మోపడంతో ఒకవైపు రైతుల్లో తీవ్రమైన నిరసనలు కమ్ముకుని ఉన్నవి. గతంలో ఎన్‌టిఆర్‌ వ్యవసాయానికి స్లాబ్‌ రేటు 75 రూపాయలు నిర్ణయించి…

కెసిఆర్ కోసం చర్లపల్లి జైల్లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా..

చింతమడకను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే… దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కోసం ఈసీని అనుమతి ఎందుకు కోరలేదు..! పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయిస్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ లో చేసిన అవినీతి…

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు…

తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం జగదీశ్వర్ గౌడ్ 

కూకట్ పల్లి ప్రజాతంత్ర, నవంబర్ 25 : కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని, కొట్లాడి  తెచ్చుకున్న తెలంగాణాలో  దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 121 కూకట్పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్…

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా వివేకానంద విద్యా  పథకంతో ఉన్నత విద్యకు చేయూత

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ అన్నారు.  నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య  కోసం వివేకానంద విద్యా పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందించి ఆదుకున్నదన్నారు. ఈ మేరకు శనివారం భాగ్యనగర్‌ శ్రీ వేద…