Category Uncategorized

ఇకనుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల తో పాటు తులం బంగారం

6 గ్యారంటీలతో పేదల అభివృద్ధి సాధ్యం. 3000 కోట్ల రూపాయలతో వికారాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతా. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జనవరి 3: వికారాబాద్ నియోజకవర్గం మూడు వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.   బుధవారం బంట్వారం  మండల కేంద్రంలో…

వెల్జాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : తలకొండపల్లి మండలం వెల్జాల్  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  సంఘసంస్కర్తగా, రచయిత్రిగా,…

కడ్తాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : జాతీయ సంఘసంస్కర్త సామాజిక విప్లవ కారిని ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి,  కఢ్తాల మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్బంగా కడ్తాల…

హిందీ ప్రచారసభ సభ్యులపై ఆరోపణలు అవాస్తవం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 : పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా నష్టం…

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, జనవరి 3:  శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలను వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ బుధవారం శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఇంటింటికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల అని…

పీఎం జన్మాన్ పథకంతో గిరిజన తెగల జీవితాల్లో మార్పు

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: గిరిజన తెగల జీవితాలను మెరుగుపరిచేందుకు పిఎం జన్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పెద్దముల్ మండలం చైతన్య నగర్ లో పీఎం జన్మాన్ కింద పొందాల్సిన సౌకర్యాలపై చెంచు కుటుంబాలతో సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ పలు సూచనలు,  సలహాలు ఇచ్చారు. ఈ…

వాగ్దానాల అమలుకే ప్రజాపాలన

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: నంగునూర్ మండలంలోని నాగరాజు పల్లి, అప్పలచెర్వు,  పాలమాకుల, మగ్దూంపూర్ గ్రామలలో  బుధ వారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. రూ.16కో ట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల…

డ్రమ్ సిడర్ ద్వారా వరి సాగు రైతులకు అధిక దిగుబడి

జగదేవపూర్, ప్రజాతంత్ర, జనవరి 3: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో  రైతు అయ్యమ్మగారీ సత్యనారాయణ రెడ్డి వెద (డ్రమ్ సీడర్) పద్ధతి ద్వారా సాగు చేసిన 2.20 ఎకరాల వరి పొలం డ్రం సీడర్ వినియోగించినను జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ కుమార్ సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. వెద పద్ధతి ద్వారా పంట…

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన మైన్స్ ఏడి జాకబ్

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: తాండూరు ఎమ్మెల్యే బుయానిమన్నారెడ్డిని తాండూర్ మైన్స్ ఏడి జాకాబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ జకాబ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని తాండూరు అభివృద్ధికి అధికారుల…